Saturday, May 10, 2025

Monthly Archives: August, 2021

సుకుమార్ నిర్మించిన పాఠశాల భవనం’ ప్రారంభం

ముఖ దర్శకులు సుకుమార్.. తన సొంత గ్రామమైన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు దగ్గరలో గల మట్టపర్రులో తన తండ్రి కీ.శే. శ్రీ బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరు మీద పాఠశాల భవనం నిర్మించారు. ఈ...

ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బిజేపీ

‘‘ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు, వెక్కిరింతలు చేసిన పథకాలే నేడు తెలంగాణ ప్రజల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. దళితబంధు పథకం కూడా రాష్ట్రమంతటా అద్భుతంగా అమలు జరుగుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక...

రామ్ చరణ్‌ – శంకర్ మూవీకి ముహుర్తం ఫిక్స్

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌ రాజు, శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది రామ్...

ముస్లింలలో 6.96 శాతమే గ్రాడ్యుయేట్లు

ముస్లింలలో గ్రాడ్యుయేషన్‌, ఆపై చదువులు చదువుతున్న వారి సంఖ్య 6.96 శాతం మాత్రమేనని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌ నక్వీ వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 43 శాతం...

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేది నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి...

e-RUPI విడుదల

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ e-RUPIని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని దీనిని ప్రారంభించారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం e-RUPIని తీసుకువచ్చింది. e-RUPI ప్రీపెయిడ్ ఇ-వోచర్,...

అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి అజయ్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో రూ.8.30 లక్షలతో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ...

కాయగూరల్లో విషం

Pesticide Contaminated Fruits and Vegetables :  మనకు వంకాయల్లో పుచ్చులుండకూడదు. బెండ, దొండ నిగనిగలాడాలి. యాపిల్స్ మెరవాలి. అరటి పళ్ళపై మచ్చలుండకూడదు... ఆకుకూరలు తాజాగా నవనవలాడాలి. ఇలా ఎన్నో అభిప్రాయాలు. ఎంత దూరమైనా...

ఎపితో సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఊపందుకోవడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, అసోం,...

సాగు ‘దారి’ మళ్లాలి

తెలంగాణలో వేరుశనగ సాగు విస్తృతికి అవకాశాలున్నాయని, గుజరాత్ తో పోల్చుకుంటే తెలంగాణ వేరుశనగ విత్తన నాణ్యత ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ లో అక్టోబర్ నుండి...

Most Read