భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. దాదాపు 43 వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం బిడ్ లు...
క్లీన్ ఏపీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో వెంటనే పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్...
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న...
ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం `కొండపొలం`తో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్...
ముఖ్యమంత్రి కేసీఆర్...బీసీలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలనే...
కాఫీ తాగుడు ఆరోగ్యానికి మంచిదని కొందరంటే అబ్బే అదెంత మాత్రమూ మంచిది కానే కాదని చెప్పేవారున్నారు. ఎవరెలా అంటేనేం నేనైతే పొద్దున్నే లేచి మా ఆవిడ కాఫీ కలిపివ్వాలని చూడక నాకు నేను...