Sunday, May 25, 2025

Monthly Archives: June, 2022

Eng Vs NZ Test Series : ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్

న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది.  మూడో టెస్టులో ఇంగ్లాండ్ 7 వికెట్లతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జానీ బెయిర్ స్టో మరోసారి...

జగన్ ను కలుసుకున్న ఎమ్మెల్యే విక్రమ్

Well Done: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి  నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దివంగత మంత్రి మేకపాటి...

Women Cricket: మూడో టి 20లో శ్రీలంక విజయం

ఇండియా-శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య నేడు జరిగిన మూడో టి20లో శ్రీలంక ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్ లను గెల్చుకొని సిరీస్ ఇండియా గెల్చుకున్న సంగతి...

వ్యతిరేకత వెల్లడైంది: చంద్రబాబు

Anti Incumbency: సాధారణ ఎన్నికల నాటికి, నేటి ఉపఎన్నికకూ కనీసం అధికార వైఎస్సార్సీపీ పది వేల ఓట్లు కూడా అదనంగా రాబట్టుకోలేకపోయిందని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ  ముఖ్య...

నాంది కాంబినేషన్లో మరో చిత్రం

Hit Combo: హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన 'నాంది' చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందటంతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా నరేష్, విజయ్ కలయికలో...

ఎక్కువ మందికి అవకాశం: పెద్దిరెడ్డి

Mining Reforms: మైనింగ్ లో - ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకే 'ఈ-ఆక్షన్' విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగంలో సీఎం...

యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా వెంట రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత...

Satyagraha Deeksha : సత్యాగ్రహ దీక్షలతో కేంద్రానికి ఆల్టిమేటం

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్ తో కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపధ్ వెనక్కు తీసుకోవాలని లేదంటే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని...

రాకేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు

సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల చెక్, ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు....

కర్ణాటక రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం

కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన చాలా బాధాకరం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నాటక...

Most Read