సిఎం జగన్ పారిశ్రామిక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్ర ప్రదేశ్ మరోసారి సత్తా చాటిందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు....
Birthday Special: అభివృద్ధికి దూరంగా ఉండే గిరిజన గ్రామాలు.. జీవితంలో ఓసారి కూడా ఓటు వేయని ప్రజలు.. సాయం కోసం ఎదురు చూసే అమయాకులు.. అలాంటి వారిని ఓటు వేయమని చెప్పడానికి కొందరు...
భారతీయులు పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర ఈ రోజు ప్రారంభం అయింది. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్ర ప్రారంభిస్తూ శ్రీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రత్యేక...
New Pair: విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్ గా సినిమాలు నిర్మిస్తూ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ లాంటి కమర్షియల్ సినిమాతో...
Unexpected Move: మహారాష్ట్ర రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ఒకప్పటి ఆటో డ్రైవర్ ఈ దేశంలోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో పదవి అలంకరించనున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా...
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈనెల రెండో తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. యశ్వంత్ సిన్హా స్వాగత ఏర్పాట్లు మరియు ఆయనకు మద్దతుగా నిర్వహించే సభ పైన మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్...
Good to See: తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా త్రిష ఒక వెలుగు వెలిగింది. ఈ రెండు భాషల్లోను స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. త్రిషను దాటుకుని ఒక...
Confidence; కుప్పం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికలల్లో ఎమ్మెల్సీ భరత్ పోటీలో ఉంటారని, ఆయనే కచ్చితంగా శాసనసభ్యుడిగా ఎన్నికవుతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం...
మణిపూర్ లో కొండ చరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు చనిపోయారు. 55 మంది జవాన్లు, కార్మికులు కొండ చరియలలో చిక్కుకోగా13 మందిని సురక్షితంగా బయటకు తీసుకు రాగలిగారు. ఏడుగురు మృత్యువాత పడ్డారు. Noney...
Business reforms: ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ తన అగ్రస్థానాన్ని ఈ ఏడాది కూడా నిలబెట్టుకుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఏడు రాష్ట్రాల కేటగిరిలో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది. దీనిలో...