25 ఏండ్లుగా బిజెపి ఎలుబడిలో ఉన్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే ఫించన్ కేవలం 750 రూపాయలు మాత్రమేనని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు....
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ ను నేడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కలుసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 14 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా, మొత్తంగా దాదాపు 30ఏళ్ళపాటు...
నీళ్లు నిధులు, నియామకాలే ట్యాగ్లైన్గా ఏర్పడిన రాష్ట్రాన్ని.. ఎనిమిదేండ్లుగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. కానీ... ఈరోజు ఎక్కడెక్కడ నుంచో.. ఎవరెవరో వచ్చి... ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న...
ఈ నెల మొదటి వారంలో బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన ఊపులో వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో కూడా విజేతలుగా నిలవాలన్న సాత్విక్...
వచ్చే నెలలలో భారత్ లో జరిగే జి 20 సమావేశాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్జెంటినా ప్రకటించింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ అర్జెంటినా విదేశాంగ మంత్రి...
కాంతారావు .. తెలుగు జానపద కథానాయకుడు. ఎన్టీఆర్ .. ఎన్నార్ తరువాత చెప్పుకునే పేరు. తెలుగు సినిమా కొత్త మార్పు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఇండస్ట్రీకి ముందుగా ఏఎన్నార్ .. ఆ తరువాత ఎన్టీఆర్ .. ఆ వెంటనే...
తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల...
తెలుగు తెరపై మలయాళ భామల జోరు ఎక్కువ. అలా వచ్చిన పిల్లనే అనుపమ పరమేశ్వరన్. పిల్ల పిట్టలానే ఉంటుంది గానీ .. అభినయం గట్టిగానే చేస్తుంది. టాలీవుడ్ లోని కుర్ర హీరోలందరి జోడీగా...
ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె). ఇండియన్ జర్నలిస్ట్స్...