Wednesday, May 28, 2025

Monthly Archives: September, 2022

నా కల నేరవేరింది : స‌త్య‌దేవ్

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన‌ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్...

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు...

ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ గ్లింప్స్

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆది ఒక కొత్త రోల్...

తిరుపతి గంగమ్మకు సిఎం జగన్ పూజలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ధర్మకర్తలు,...

Indian Team for SA ODI Series:  వైస్ కెప్టెన్ గా సంజూ శామ్సన్

సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు సంజూ శామ్సన్ జట్టులో చేరనున్నాడు. అతనికి వైస్ కెప్టెన్ గా కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11...

World Cup Hockey:  స్పెయిన్ తో ఇండియా తొలి మ్యాచ్

జనవరి, 2023లో జరగనున్న పురుషుల హాకీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ హాకీ (ఎఫ్ఐహెచ్) నేడు వెల్లడించింది. ఇండియా ఈ మెగా టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తుండగా ఓడిశాలోని...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ఆర్యోగ్యశ్రీ సేవలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు 34 శాతం నుండి 53 శాతానికి పెరిగాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. 2020-21 సంవత్సరంలో 34 శాతం అంటే 88,467...

స్వచ్ఛమైన పాలతోనే ఆరోగ్యం: సిఎం జగన్

స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని, ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని,  ఈ విషయంలో సమగ్ర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు...

ఉత్తరంధ్రపై మాట్లాడే హక్కు లేదు: అచ్చెన్న

అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. పాదయాత్రను  అడ్డుకునేందుకు అధికార వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని,...

కేంద్రంపై ఒత్తిడి తేవాలి: జగన్ కు కేవీపీ సూచన

పోలవరం ప్రాజెక్టుపై పక్క రాష్ట్రాలను ఒప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని  కాంగ్రెస్  సీనియర్ నేత, రాజ్య సభ మాజీ సభ్యులు డా....

Most Read