జనవరి 13 నుంచి 29 వరకూ ఓడిశాలో పురుషుల వరల్డ్ కప్ హాకీ 2023 జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంతో పాటు రూర్కెలా లోని బిర్సా ముందా...
ఉజ్బెకిస్తాన్ లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉబ్జెకిస్తాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు...
తెలంగాణలో పడవ విడత రైతు బంధు నిన్న ప్రారంభం కాగా మొదటి రోజు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 607 కోట్లు జమ చేయగా రెండో రోజు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో రూ.1218.38...
జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్ లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో నిఖత్ జరీన్, ఇషా సింగ్ లు ఎమ్మెల్సీ...
సౌతాఫ్రికాతో మెల్ బోర్న్ లో జరిగిన రెండో టెస్టులోనూ ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగులతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకే ప్రోటీస్ జట్టు ఆలౌట్ అయ్యింది....
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు.. పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు,...
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్...
చైనాలో కరోన కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు... చైనా మీదుగా వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. స్వదేశీ, విదేశీయులపై చైనా ఆంక్షలను సడలించగా.....
చంద్రబాబు విచిత్ర ధోరణి, విపరీత ప్రవర్తన, ప్రచార యావ వల్లే నిన్నటి కందుకూరు ఘటన జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అధికార దాహం కోసం 8...
ప్రభుత్వ వైఫల్యం వల్లే కందుకూరు ఘటన జరిగిందని ఎమ్మెల్యే డా. డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు పర్యటనకు వస్తుంటే పోలీసు యంత్రాంగం కనీస భద్రతా...