తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమ్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా అధికారంలోకి రావడం ఖాయమన్నారు....
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సె హాత్ జోడో యాత్ర నాలుగు రోజుల పాటు వాయిదా పడింది. భూపాలపల్లి నియోజకవర్గంలో 28వ తేదీన రేవంత్రెడ్డి మరోసారి పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి...
ఆసీస్ ఫోబియా మరోసారి భారత మహిళా క్రికెట్ జట్టును వెంటాడింది. టి 20 వరల్డ్ కప్ సెమీస్ లో ఆసీస్ చేతిలో ఇండియా 5 పరుగులతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్...
చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే సెలెబ్రిటీ స్టార్ వారాహి ఇంకా రోడ్లపైకి రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. యాత్ర కోసం బండి తెచ్చుకొని...
వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ఈ చిత్రానికి టీజీ...
కన్నాలక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీకి 0.8శాతం ఓట్లు వచ్చాయని, ఆయన ఆ పోస్టుకు పనికి రాడనే బిజెపి పెద్దలు తీసేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత...
రాష్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, రాజకీయాల్లో ఉన్నవారితో పాటు లేనివారు, మేధావులు, సామాన్య ప్రజలపై కూడా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని...
ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన సిఎం జగన్ అవినీతిని కేంద్రీకృతం చేసి వ్యాపారం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కన్నా అంటే బాబుకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా అందరికీ...
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అబ్దుల్ నజీర్...