పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే...
సిఎం జగన్ పై అభిమానం కంటే వ్యక్తిగత అవసరాలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎక్కువయ్యాయని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. శ్రీధర్ రెడ్డి డిసెంబర్ 25న...
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని తాము...
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ II ఫొటోని తమ కరెన్సీ నోటు నుంచి తొలగించనుంది. ఆ దేశ 5...
విజయశాంతి తరువాత ఆ స్థాయి స్టార్ డమ్ ను చూపించిన హీరోయిన్ గా నయనతార కనిపిస్తోంది. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో గానీ, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమె వెనుదిరిగి చూసుకునే అవసరం...
అదానీ సంక్షోభంపై జేపీసీ లేదా సీజేఐతో విచారణ చేపట్టాలని ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా...
నెల్లూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పార్టీ రీజినల్...
కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది.. అందులో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు...
త్రిష .. రెండే అక్షరాలు .. కానీ 20 ఏళ్లకి పైగా ఆమె తిరుగులేని కెరియర్ ను కొనసాసగిస్తూ వెళుతోంది. తెలుగు .... తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేసిన...
రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి లతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక...