శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్యోన్య దాంపత్యానికి మారుపేరైన సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా ఇలవేల్పులుగా హిందువులు కొలుచుకుంటారని తెలిపారు. వసంత రుతువులోని చైత్రశుద్ధ...
శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు...
విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే సమన్యాయం చేయాలని నాడు డిమాండ్ చేశామని, రెండు కళ్ళ సిద్దాంతంతో ముందుకెళ్లామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం...
బిఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. బుధవారం మరో కీలక నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో...
ఏప్రిల్15 నుంచి రబీ సీజన్ లో పండిన ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉంటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్ పూర్తైందని వెల్లడించిన...
ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ కలిస్తే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కొడాలి నాని అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 41 ఏళ్ళు పూర్తి చేసుకుందని, ఇప్పటికీ ఎన్టీఆర్...
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కొరడా జలిపిస్తుంది. ఆపరేషన్ శంషాబాద్ తదుపరి బుధవారం ఉదయం హెచ్ఎండిఏ యంత్రాంగం నార్సింగి రెవిన్యూ విలేజ్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై...