Sunday, May 25, 2025

Monthly Archives: April, 2023

Agent: ‘ఏజెంట్’ వెనక అసలు ఏమైంది..?

అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీ 'ఏజెంట్'. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రారంభం...

Rajinikanth: అది బాలకృష్ణకే సాధ్యం: రజనీకాంత్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ... తనకు సీనియర్ ఎన్టీఆర్ తో...

Regularisation: ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ వేగవంతం

జీవో నంబర్ 58, 59 కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సబ్ కమిటీ ఆదేశించింది. వారం రోజుల్లో ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్టాలు పంపిణీ...

Agent: ఆకట్టుకోలేకపోయిన ఆకతాయి ‘ఏజెంట్’

Mini Review: మొదటి నుంచి కూడా సినిమాకి .. సినిమాకిఅఖిల్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటూ వస్తున్నాడు. కారణమేదైనా ఆయన నుంచి అభిమానులు ఆశిస్తున్నంత వేగంగా సినిమాలు రావడం లేదు. అదే పద్ధతిలో ఆయన తాజా చిత్రంగా 'ఏజెంట్' నిన్న...

Samantha: సమంత బర్త్ డే స్పెషల్ పోస్టర్

అందం, అభినయం రెండూ ఉన్న అతికొద్ది మంది కథానాయికల్లో సమంత ఒకరు. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ కెరీర్ లో దూసుకెళుతుంది. విమెన్ సెంట్రిక్ మూవీస్ తోనూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన యశోద,...

Ugram: ‘ఉగ్రం’ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ విడుదల

'నాంది’ లాంటి హిట్ సినిమా అనంతరం అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వస్తోన్న తాజా చిత్రం ‘ఉగ్రం’.  ప్రమోషనల్ కంటెంట్‌ ఈ సినిమాపై అంచనాలను  పెంఛి  మరో పెద్ద హిట్...

Grain purchase: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

యాసంగి ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపును మించి కొనుగోళ్లు జరిగాయన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ప్రకృతి వైఫరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని...

Handloom: నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – కేటిఆర్

రాష్ట్ర సచివాలయంలో టెక్స్టైల్ శాఖపైన ఒక సమీక్ష సమావేశాన్ని మంత్రి కే. తారక రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల పైన, వాటి అమలు తీరుపైన అధికారుల నుంచి...

IPL: పంజాబ్ పై లక్నో పంజా

మొహాలీ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. రెండు జట్లూ కలిపి 458 పరుగులు చేశాయి. సిక్సర్లు, ఫోర్లతో...

CM Jagan: మే 9న ‘జగనన్నకు చెబుదాం’కు శ్రీకారం

ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో మమేకమయ్యే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి మే నెల 9న  శ్రీకారం చుడుతున్నట్లు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేయవచ్చని,...

Most Read