ఐపీఎల్ లో నేడు జరిగిన మరో ఉత్కంత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. చెన్నై 200 పరుగులు చేయగా పంజాబ్ చివరి బంతికి...
కొడాలి నాని చదువుకోనివాడిగా... గెడ్డం, మెడలో రుద్రాక్ష వేసుకొని రౌడీగా కనిపించవచ్చని కానీ పాదరసం కంటే కూడా వేగంగా పనిచేసే బుర్ర ఆయనకు ఉందని మాజీ మంత్రి పేర్ని నాని కితాబిచ్చారు. వైసీపీలో...
War for Winner: ప్రతిష్ఠాత్మక ఐ ఐ టీ ల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే జె ఈ ఈ ఫలితాలొచ్చిన ప్రతిసారీ నాకు దిగులుతో కూడిన వైరాగ్యం నుండి పుట్టిన అయోమయం...
సిఎం జగన్ నాలుగేళ్ళుగా అప్పులు చేస్తూ కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికే పరిమితమయ్యారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, మెట్రో రైల్ లాంటి అంశాలపై...
జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబుతో సమావేశమైతే దానిపై తానెలా స్పందిస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రశ్నించారు. టిడిపిని బిజెపికి దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్న అంశం...
విశాఖపట్నంలో రూ.21,844 కోట్లతో నిర్మించునున్న అదానీ డేటా సెంటర్ కు మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర ఐటి &...
దుబాయ్ లో జరుగుతోన్న బాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్స్-2023, పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి - చిరాగ్ శెట్టి ఫైనల్లో అడుగు పెట్టింది.
నేడు జరిగిన సెమీఫైనల్స్...
మే 27,28 తేదీల్లో రాజమండ్రి వేదికగా మహానాడును ఘనంగా నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. మహానాడు సందర్భంగా ఏర్పాటు చేయతలపెట్టిన భారీ బహిరంగ సభకు పలు ప్రదేశాలను...
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే.. భారత ఇతిహాసాల్లోనే...