జీవో నంబర్ 1కు చట్టబద్ధత లేదని, అసలు ఏ చట్టం ప్రకారం ఆ జీవో తీసుకు వచ్చారో చెప్పాలని ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ చీకటి జీవో...
కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాల తప్పితే ప్రజల బాధలు పట్టడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కేసీఅర్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కీలకమైందన్నారు. హైదరాబాద్ లో ఈ...
Media Transformation: ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా పరిస్థితి ఏమీ బాగాలేదు. టీ వీ న్యూస్ ఛానెళ్లు వచ్చాక ప్రింట్ మీడియా తెరమరుగవుతుందని అనుకున్నారు కానీ...అలా జరగలేదు. ఎంతటి నరాలు తెగే ఉత్కంఠతో సాగిన...
ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్ట్ నేడు సిడ్నీలో మొదలైంది. అయితే ఆటకు వర్షం కారణంగా పలుమార్లు ఆటంకం ఎదురైంది. దీనితో 47 ఒవర్లపాటు...
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆనంద బోస్పై దాడులు జరిగే అవకాశం ఉందన్న...
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారన్న మంచి పేరు వచ్చిందని, ఈసారి కూడా...
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూద్రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నారు. అయితే బాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. బాబు హైదరాబాద్ నుంచి కుప్పం పర్యటనకు బయల్దేరారు.
శాంతిపురం వెళ్లాల్సిన...
లాటిన్ అమెరికా వామపక్ష శక్తుల్లో కొత్త ఉత్సాహం నింపిన, మితవాద, సామ్రాజ్యవాద శక్తులకు పెద్ద సవాలు విసిన బ్రెజిల్ వర్కర్స్ పార్టీ నేత లూలా డిసిల్వా మూడవసారి బ్రెజిల్ అధ్యక్ష పదవిని స్వీకరించారు....
అంజలి ఇప్పుడు సినిమాల్లో కంటే వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది. సరిగ్గా సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఆమె వెబ్ సిరీస్ లను పట్టుకుంది. అలా అని ఆమె ఏది పడితే...