Friday, September 27, 2024
HomeTrending Newsసాగర్ వద్ద విద్యుదుత్పత్తి ప్రారంభం

సాగర్ వద్ద విద్యుదుత్పత్తి ప్రారంభం

మాచర్ల నియోజకవర్గం నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి  అంబటి రాంబాబు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద తొలుత పూజలు నిర్వహించి అనతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్