Wednesday, June 11, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపు కార్యాలయంలో రాధాకృష్ణన్  చిత్రపటానికి పూలమాల వేసి...

వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

2023 మార్చి నాటికి రాష్ట్రంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష  పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా...

ఎపిఎండిసి బలోపేతం : పెద్దిరెడ్డి

ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి)ను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు...

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియామక వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఊసే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన...