శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ డా. భాస్కర్ భూషణ్ ను కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ శుక్రవారం...
రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 19 నుంచి 25 వరకూ పరీక్షలు...
ముఖ్యమంత్రి జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నారా లోకేష్ తాట తీస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. జగన్ పై పరుష పదజాలం ఉపయోగిస్తే తాము అంతకంటే ఎక్కువగానే తిడతామని...
ప్రముఖ అథ్లెట్, పరుగుల రారాజు, ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ మృతిపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కామన్ వెల్త్ గేమ్స్ లో...