Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Vidadala Rajini: బాబువన్నీ టెంపరరీ ఆలోచనలే

రాజమండ్రి మెడికల్  కాలేజ్ ను ప్రాధాన్యతగా తీసుకొని మే నెలాఖరుకు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబిబిఎస్ సీట్లు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర...

Nayee Brahmins: బిసిలకు బాబు చేసిందేమీ లేదు: సజ్జల

జగన్ ప్రభుత్వ హయంలోనే బిసిలకు న్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.  బాబు ఏనాడూ చిత్తశుద్దితో బిసిల సంక్షేమం కోసం కృషి చేయలేదని, అంతా  రాజకీయమే చేశారని...

Nara Lokesh: ఒక్క పనైనా చేశారా?: లోకేష్ మరో సెల్ఫీ ఛాలెంజ్

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతోంది. నేడు మరో సెల్ఫీ ఛాలెంజ్ ను లోకేష్  రాష్ట్ర ప్రభుత్వానికి చేశారు. పులికనుమ బ్రాంచ్...

Viveka Case: నా ప్రమేయం ఉంటే ఉరి తీయండి: ఆదినారాయణ రెడ్డి

వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కావాలని మొదట కోరింది తామేనని మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.  జగన్ నాడు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సిబిఐ విచారణ అడిగి, సిఎం అయిన తరువాత వద్దన్నారని...

CM Review: ధాన్యానికి మరింత ధర: సిఎం సూచన

వైఎస్సార్ రైతు భరోసా లోమడ ఈ ఏడాది తొలి విడత నిధులు జమ చేసేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతుల జాబితాలను...

Nara Lokesh: జగన్ పాలనలో పల్లెలు అస్తవ్యస్తం: లోకేష్

గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.  లోకేష్  యువ గళం పాదయాత్ర కర్నూలు...

Sholapur to Tadepalli: సిఎం జగన్ ను కలిసిన కాకా సాహెబ్

మహారాష్ట్రకు చెందిన రైతు కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  కాక్డేని జగన్ ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌పై ఉన్న...

Viveka Case: సిబిఐకి రెండు నెలల గడువు పొడిగింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ గడువును రెండు నెలలపాటు పొడిగిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.  వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై...

Jana Sena: వాస్తవాలు లేకుండా మాట్లాడొద్దు: పవన్

సరైన ధృవపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్ధిక నేరారోపణలు చేయవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారు. మీడియాలో వచ్చిందనో... ఇతరులు ఎవరో చేశారనో దాన్ని ఆసరాగా చేసుకుని ఆరోపణలు చేయవద్దని...

Simhachalam: చందనోత్సవం విజయవంతం : కొట్టు

ప్రొటోకాల్ భక్తుల క్యూ లైన్లలో ఇతరులు రావడం వల్లే సింహాచలంలో నిన్న ఇబ్బంది ఎదురైందని ఏపీ డిప్యూటీ సిఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అత్యంత...

Most Read