Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాబు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అఫ్ కరువు: అంబటి

పోలవరం ప్రాజెక్టు కోసం కలగన్నది, శ్రీకారం చుట్టింది  దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఈ ప్రాజెక్టు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తవుతుందని రాష్ట్ర జలవనరుల...

‘అమరావతి’కే కట్టుబడి ఉన్నాం: కిషన్ రెడ్డి వివరణ

విశాఖపట్నం రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం లేపదడంతో వాటిపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు విశాఖపట్నం ముఖ్య నగరమని, జిల్లా...

ఈ క్రెడిట్ సిఎం జగన్ దే: పెద్దిరెడ్డి

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే వ్యవసాయ,...

మునిరాజమ్మకు 5 లక్షల సాయం

శ్రీకాళహస్తి కి చెందిన బిసి మహిళ మునిరాజమ్మకు 5 లక్షల రూపాయాల తక్షణ ఆర్ధిక సాయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అందించారు. ఇటీవల యువ గళం పాదయాత్ర శ్రీకాళహస్తిలో జరిగిన...

ఒప్పందాలు త్వరలోనే గ్రౌండింగ్ కు..: సిఎం ధీమా

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు అద్భుత స్పందన లభించిందని, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని మరోసారి రుజువైందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై విశ్వాసం ప్రదర్శించినందుకు...

రెండోరోజు సదస్సు ప్రారంభం

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2023  రెండవ రోజు సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి,...

స్టాల్స్ ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు సదస్సు  ప్రాంగణంలో స్టాల్స్‌ తో కూడిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్...

గ్లోబల్ సదస్సు తో 13 లక్షల కోట్ల పెట్టుబడులు: సిఎం

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు 340 ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 20 రంగాల్లో  వస్తోన్న పెట్టుబడుల...

పది వేల కోట్లతో జిందాల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్

కృష్ణపట్నం పోర్టు సమీపంలో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో 3మిలియన్ టన్నుల సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నవీన్ జిందాల్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్...

గ్లోబల్ సదస్సు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో రెండ్రోజుల పాటు నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లాంఛనంగా ప్రారంభమైంది.  దేశ విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రిలయన్స్...

Most Read