Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఈ పని వారిదే : సజ్జల అనుమానం

తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు, లోకేష్ లు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగి ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇంత పెద్దమొత్తంలో హెరాయిన్ పట్టుబడ్డ సమయంలో లోకేష్...

వడ్డీతో సహా చెల్లించండి: ఏపీ హైకోర్టు

ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిల్లుల కోసం దాఖలైన మొత్తం రెండు వేల...

చిట్టితల్లులకు ‘స్వేఛ్చ’ : సిఎం జగన్

బాలికా విద్యను ప్రోత్సహించడానికే ప్రభుత్వం స్వేఛ్చ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఋతుస్రావం సమయంలో ఎదురయ్యే ఇబ్బందులతోనే 23 శాతం మంది చిట్టి తల్లులు...

బాధ్యత లేదా?: ధూళిపాళ

డ్రగ్స్ వ్యవహారంలో రాష్ట్ర డిజిపి తన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన కీలకస్థానంలో ఉన్న వ్యక్తి మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు...

డ్రగ్స్ పై గోబెల్స్ ప్రచారం: సిఎం జగన్

డ్రగ్‌ వ్యవహారంపై విపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. లేని అంశాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో...

‘మా’ తో మాకు సంబంధం లేదు: పేర్ని

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలతో  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గానీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఏపీ ప్రభుత్వానికిగానీ...

విద్యుత్ ఛార్జీలపై ఆందోళన: అచ్చెన్నాయుడు

రెండున్నరేళ్ళలో ప్రభుత్వం ప్రజలపై 36,102  కోట్ల రూపాయల పన్నుల భారం మోపిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అయన డిమాండ్ చేశారు. ...

ఏకపక్షంగా ఉండాలి: సజ్జల

బద్వేల్ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని, ఉపఎన్నిక ఏకగ్రీవం కాకపోతే ఎవరు పోటీలోఉన్నా పార్టీపరంగా ప్రతిష్టాత్మకంగానే భావించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రతి...

బద్వేల్: తప్పుకున్న టిడిపి – బరిలో బిజెపి

బద్వేల్ ఉప ఎనికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. నేడు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం...

ఎవరూ బెదిరించలేరు: కొడాలి నాని

పవన్ కళ్యాణ్ బెదిరించగానే వణికిపోయే ప్రభుత్వం తమది కాదని, ఇలాంటి ఉడుత ఊపులకు భయపడే ప్రశ్నే లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తమకు ప్రజలు, భగవంతుడు,...

Most Read