Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పోలవరంపై శ్రద్ధ లేదు: దేవినేని ఆరోపణ

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. తమ హయాంలో ప్రతి సోమవారం పోలవారంగా మార్చి ప్రాధాన్యత ఇచ్చి నిరంతరం సమీక్ష నిర్వహించామని, కానీ...

బద్వేలు బరిలో అభ్యర్ధిని పెట్టం: పవన్

ఈనెల 30న జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున అభ్యర్ధిని పోటీకి నిలపడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురం జిల్లా కొత్త చెరువులో నిర్వహించిన బహిరంగసభలో...

ప్యాకేజీ కోసమే ఆరాటం: శంకర నారాయణ

పవన్ కళ్యాణ్ ఆరాటం ప్రజలకోసం కాదని, ప్యాకేజీ కోసమేనని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల  శంకర నారాయణ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ది ప్రశ్నించే పార్టీ కాదని, ప్యాకేజీ తీసుకునే...

రాజ్యాధికారం కోసం కలిసి రండి: పవన్ పిలుపు

కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రంలో మార్పు వచ్చే అవకాశం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. ‘మీరు ముందుకు వస్తేనే శెట్టి బలిజలు, తూర్పు కాపులు,...

పబ్లిసిటీ పోరాటం మానుకోవాలి: సజ్జల సలహా

పబ్లిసిటీ కోసం పోరాటాలు చేయడం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. కెమెరా... స్టార్ట్ అనగానే యాక్షన్ చేయడానికి ఇది సినిమా...

క్లాప్- జగనన్న స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం

జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) లో భాగంగా రాష్ట్ర ప్రభుతం కొనుగోలు చేసిన 4,097 చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా...

అవి అర్ధంలేని ఆరోపణలు: బాలినేని

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వంపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని...

పోలవరంపై సిఎం సమీక్ష

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  అవుకు టన్నెల్...

నిర్వాసితుల గోడు పట్టదా? లోకేష్

పోలవరం నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి అయిన ఈ ప్రాజెక్టు కోసం త‌మ స‌ర్వ‌స్వం త్యాగం చేసిన నిర్వాసితులు...

మోడీ ఫోటో ఏది?: వీర్రాజు

క్లీన్ ఏపీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో వెంటనే పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్...

Most Read