Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాధితులకు అండగా ఉండండి: సిఎం ఆదేశం

గులాబ్‌ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు...

మావో ప్రాబల్యం తగ్గింది : సుచరిత

గతంలో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదని, ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకే పరిమితమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. న్యూఢిల్లీలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర...

నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం: నాని

పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, తాట తీస్తామని రాష్ట్ర రవాణా, సమాచార-పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో...

పవన్ భాష సరికాదు: బొత్స

వినోదం పేరిట ప్రజలను దోపిడీ చేస్తామంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటుంటే, వారి అభిమతానికి వ్యతిరేకంగా టిక్కెట్...

ఇది అయన క్రియేషన్: అనిల్ కుమార్

పవన్ కళ్యాణ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తనకోసం తెలుగు సినిమా ఇండస్ట్రీని బలిపెట్టవద్దని పవన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు....

ఎందుకంత ఆక్రోశం: వెల్లంపల్లి

సిఎం జగన్ పై పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆడియో ఫంక్షన్  వేదికను రాజకీయాలకు వాడుకోవడం ...

ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఆదిత్య నాథ్ దాస్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నెలాఖరుకు అయన సిఎస్ గా పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం వెంటనే అయన...

భారత్ బంద్ కు సంఘీభావం: పేర్నినాని

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర...

త్యాగానికి సిద్ధం : బాలినేని

రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయని రాష్ట్ర విద్యుత్, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.  మంత్రివర్గంలోకి 100 శాతం కొత్తవారిని తీసుకుంటారని సూత్రప్రాయంగా తెలియారు....

జడ్పీ ఛైర్మన్ పేర్లు ఖరారు

రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్ధులను వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. ఆయా పేర్లను సీల్డ్ కవర్లో జిల్లాలకు పంపారు. 13 జిల్లాల జడ్పి ఛైర్మన్ అభ్యర్ధుల పేర్లు, వారు విజయం సాధించిన ప్రాదేశిక...

Most Read