Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీ మొబైల్ యాప్ ప్రారంభించిన సిఎం జగన్

New App: చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని ఎలాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపామని రాష్ట్ర...

15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు: సోము

We only:  కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పడి ఎనిమిదేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. మోడీ...

గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల

Kharif Release: ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం నేడు (జూన్ 1న) గోదావరి డెల్టాకు సాగు నీరు విడుదల చేసింది.  తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం స్లూయిజ్ వద్ద తొలుత  గోదావరి నదికి...

రేపు ఢిల్లీ కి సిఎం : ప్రధానితో భేటీ

CM to Delhi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ లో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  జగన్ సమావేశం కానున్నారు....

జగన్ వన్స్ మోర్: జోగి రమేష్

Once More: వైఎస్ జగన్ సమసమాజ స్థాపనకు ప్రతినిధి అయితే, చంద్రబాబు తన సామాజిక వర్గ ప్రతినిధి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అభివర్ణించారు. గ్రామ స్వరాజ్యాన్ని సీఎం...

ఆ ప్రచారంతో కళ్ళ నీళ్ళొచ్చాయి: గుడివాడ

Its unfair: విశాఖ మునిగిపోతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక సాక్షిగా కొందరు ప్రశ్నిస్తే తనకు కన్నీళ్లు వచ్చాయని  రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆవేదన...

ఎస్సీ గురుకులాలకు అదనపు హంగులు

Gurukulam: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, మరిన్ని హంగులను సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకులానికి చెందిన...

అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు

Alluri: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జూన్ 27వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకూ జరగనున్నాయి.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తున్న ఆజాదీకా...

శ్రీశైలం: ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పు

Sparsha Darshan:  భక్తుల విజ్ఞప్తి మేరకు, భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానంలో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం...

జగన్ కు ఘన స్వాగతం

CM Arrived: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన  పది రోజుల విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్నారు. గత రాత్రి పొద్దుపోయిన తర్వాత అయన గన్నవరం విమాశ్రాయానికి చేరుకున్నారు. ...

Most Read