Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో నిర్మలా సీతారామన్ పర్యటన

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె విశాఖపట్నం చేరుకుంటారని, రేపు (ఆగస్టు 7న) జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె పాల్గొంటారని, శ్రీకాకుళం...

యజ్ఞంగా మొక్కల పెంపకం: సిఎం జగన్

రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని ఒక యజ్ఞంగా చేపడదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో ‘జగనన్న పచ్చతోరణం – వనమహోత్సవం 2021’ కార్యక్రమాన్ని రావి, వేప...

తప్పు మీది, శిక్ష వారికా?

ఆర్ధిక శాఖ ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని మాజీ ఆర్ధిక శాఖమంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు. మంత్రివర్గం తప్పుచేస్తే దానికి అధికారులు, ఉద్యోగులను ఎలా శిక్షిస్తారని అయన ప్రశ్నించారు....

ప్రభుత్వంపై నిందలు సరికాదు

అమరరాజా బ్యాటరీ కంపెనీ తరలిపోవాలని తాము కోరుకోవడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. కాలుష్య నియంత్రణ మండలి, చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాంతీయ...

వీలైనంత త్వరలో స్టాప్ లాక్ గేట్

పులిచింతల ప్రాజెక్టు నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు లక్షల క్యుసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. దిగువ ప్రాంతాల...

జగనన్నపచ్చతోరణం-వనమహోత్సవం 2021

మంగళగిరి ఎయిమ్స్‌ ఆవరణలో మొక్కనాటి ‘జగనన్న పచ్చ తోరణం – వన మహోత్సవం 2021’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (ఆగస్ట్ 5) ప్రారంభించనున్నారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే...

విద్యలో విప్లవాత్మక మార్పులు :సిఎం

నూతన విద్యా విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల విద్యార్ధుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉంటారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో నూతన...

పరిశ్రమలకు వ్యతిరేకం కాదు: సజ్జల

రాష్ట్రంలోని పరిశ్రమలు తరలిపోవాలని తాము కోరుకోవడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అమర రాజా ఫ్యాక్టరీని తరలించాలని తాము ఎక్కడా చెప్పలేదని, హైకోర్టు అభ్యంతరాలను సరిచేసుకోవాలని మాత్రమే...

ప్రమాణ పత్రం దాఖలు చేయండి: హైకోర్టు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఉపాధి హామీ పథకం బిల్లుల చేల్లిమ్పుపై ప్రమాణపత్రం సమర్పించాలని ఆదేశించింది. ఉపాధి హామీ బకాయిలను జూలై నెలాఖరులోగా చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు...

దేవినేని ఉమాకు బెయిల్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఘర్షణల్లో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు కాబట్టి  307 సెక్షన్...

Most Read