Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి ఓటేస్తే ఆస్తులు గాల్లో దీపం: పవన్

ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఖజానాకు ముఖ్యమంత్రి ఓ ధర్మకర్త మాత్రమేనని, ఆయన సొంత డబ్బులు సంక్షేమం ద్వారా ఇవ్వడంలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనం సొమ్ము దోచుకోవడం...

నేటి నుంచి ‘జగన్ కోసం సిద్ధం’ పేరిట ప్రచారం: సజ్జల

ఎలాగూ అమలు చేసే ఆలోచన లేదు కాబట్టే చంద్రబాబు అలవికాని వాగ్ధానాలు చేశారని, గతంలో ఏం చెప్పారో, ఏవి అమలు చేశారో ప్రజలందరికీ తెలుసనీ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి...

సర్వహక్కులూ కల్పించడమే ఈ చట్టం ఉద్దేశం : సిఎం జగన్

లాండ్ టైటిలింగ్ యాక్ద్ విషయంలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. భూములు జగన్ కాజేస్తాడంటూ బాబు ఆరోపణలు చేస్తున్నారని కానీ ఈ జగన్...

కులాలు దాటి రాకపోతే ఏపీ సర్వనాశనం: పవన్

జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించి ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ కూటమి బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు....

విజయవాడ వీరుడెవరో!

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడ లోక్ సభ పోరు ఒక్క ఏపీలోనే కాకుండా రాజకీయ అవగాహన ఉన్న తెలుగు ప్రజలందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సొంత అన్నదమ్ములు ప్రత్యర్థులుగా తపలడుతున్నారు. 2014, 19...

నన్ను ప్రజలే రక్షించుకుంటారు

బాబు అనుకుంటే ఈ జగన్ చనిపోడని.. తనను ప్రజలు, దేవుడు రక్షించుకుంటారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. "నాడు నా తండ్రిని.. నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక.. చంద్రబాబు దిగజారుడు...

అదీ బాబు పరిస్థితి: మోడీ ఫొటో మిస్సింగ్ పై జగన్ కామెంట్స్

మోసపు వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.  నేడు విడుదల చేసిన నిఫెస్టోలో మోడీ...

మోడీ బొమ్మ లేకుండానే కూటమి మేనిఫెస్టో

ఏపీలో కూటమిగా పోటీ చేస్తోన్న బిజెపి-తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టో విడుదలతో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మోడీ బొమ్మ లేకుండా, బిజెపి హామీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టోగానే దీన్ని విడుదల...

సూపర్ సిక్స్- షణ్ముఖ వ్యూహం అంశాలతో మేనిఫెస్టో

రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కూటమిగా జట్టు కట్టామని, కేంద్రం నుంచి సహకారం మెండుగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుజాతికి  పూర్వవైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోనే ముందుకు వచ్చామన్నారు....

మాది ప్రోగ్రెస్ రిపోర్ట్ – బాబుది బోగస్ రిపోర్ట్: సిఎం జగన్

నాయకుడంటే ప్రజలకు విశ్వాసం ఉండాలని, హామీ ఇస్తే అమలు చేస్తాడన్న నమ్మకం కలగాలని... ఈ విషయంలో ఎవరు ఎలాంటి నాయకుడో ఆలోచించిన తర్వాత మాత్రమే ఓటు వేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్...

Most Read