Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మానవ వనరుల కేంద్రంగా ఏపీ: సిఎం జగన్

Skilled Human Resources: నైపుణ్యం ఉన్న మానవ వనరులకు చిరునామాగా రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ తయారుకావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. నైపుణ్యాభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి...

అశుభంతో పాలన మొదలైంది: అచ్చెన్న

Charge Sheet: సిఎం జగన్ వెయ్యి రోజుల పాలనలో నేరాలు-ఘోరాలు, లూటీలు అసత్యాలు మాత్రమే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  జగన్ పరిపాలన ఒక అశుభంతో  మొదలయ్యిందని,...

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎండి.రుహుల్లా

MLC Candidate: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ  ఉపఎన్నికల్లో  వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్సీ కరీమున్నిసా తనయుడు రుహుల్లాను పార్టీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు.  సీఎం క్యాంప్‌...

ప్లీజ్ సర్! మాకోసం రావాలి మీరు

When do you return Sir? దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సర్..! మీరు లేక మీ కాన్వాయ్ కళ మొత్తం పోయింది ప్రోటోకాల్ వెహికల్ లో సైరన్ మూగబోయింది మీరు ఎక్కకుండానే.... కోరి తెచ్చుకున్న కోట్ల...

మహిళా సాధికారతలో మనమే మేటి: జగన్

We are the best: మహిళలకు రాజకీయ సాధికారత కల్పించడంలో తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం...

అతి త్వరలో ఎన్నికలు: బాబు అనుమానం

Early Elections: ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని, అందుకే అతి త్వరలో ఎన్నికలకు వెళ్లేందుకు సిఎం జగన్ ప్రయతిస్తున్నారని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మరిన్ని రోజులు...

నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

Narayana on Governor: ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే సిపిఐ జాతీయ కార్యదర్శి కె  నారాయణ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా  ఏపీ గవర్నర్ పైనే...

సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం

We do justice: అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ చట్టం ప్రకారం న్యాయం చేస్తామన్నారు.   అమరావతిని...

సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం

Tributes to Gowtham: నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరు వారాల్లో ఈ...

రెండేళ్ళూ జనంలోనే: మంత్రులతో సిఎం జగన్

with Public: రెండేళ్లలో ఎన్నికలు ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం సీఎం అధ్య‌క్ష‌త‌న జరిగింది. దివంగత...

Most Read