Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రైల్వే జోన్ ఘనత మాదే: సోము

Our Credit: రాష్ట్ర ప్రజల చిరకాలకోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ పట్ల ప్రధాని...

రాష్ట్రంలో 360 విధించాలి: యనమల

Impose 360: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్ధిక ఎమర్జెన్సీని విధించాలని,  360 నిబంధన అమలు చేయాలని శాసనమండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కేంద్రం...

గుడివాడలో పోటీ చెయ్: లోకేష్ కు నాని సవాల్

Come to Gudiwada: న్యాయస్థానాలపై అచంచలమైన గౌరవం ఉందని సిఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెబితే, కోర్టులను కించపరిచారని తండ్రీకొడుకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి...

బడ్జెట్ ఓ బూటకం: పయ్యవుల కేశవ్

Misappropriation: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేదేమీ లేదని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, దీనిపై కేంద్ర...

బాబుకు ఇది ఫేర్వెల్ క్యాలండర్: జగన్

Welfare Calendar: రాష్ట్రంలో పేద ప్రజలకు తాము వెల్ఫేర్‌ క్యాలెండర్‌  పెడుతున్నామని, అయితే ఇది  చంద్రబాబుకు మాత్రం ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌ అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఈ...

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం: సభ వాయిదా

AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2022కు శాసన సభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మార్చి8న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  మొదలయ్యాయి....

పెగాసస్: భూమన అధ్యక్షతన హౌస్ కమిటీ

House Committee:  పెగాసస్ వ్యవహారంపై తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ స్పీకర్  తమ్మినేని సీతారాం  నిర్ణయం తీసుకున్నారు. సభా...

మండలిలో మంగళసూత్రాలు: ఛైర్మన్ ఆగ్రహం

TDP protest: జంగారెడ్డి గూడెం మరణాలపై నేడు కూడా తెలుగుదేశం సభ్యులు శాసన సభ, మండలిలో ఆందోళనలు కొనసాగించారు. మండలిలో  టిడిపి సభ్యులు మంగళ సూత్రాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీనిపై మండలి...

బాబుది కడుపుమంట: బొత్స

As per  Constitution: హైకోర్టు తీర్పుపై చంద్రబాబు మీడియాతో కాకుండా శాసనసభలో సభలో మాట్లాడాల్సి ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నేడు సభలో జరిగిన చర్చపై...

ఇష్టానుసారం మాట్లాడతారా? బాబు

Its not fair: అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పుపై ఏవైనా అభ్యంతరాలుంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని  టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని...

Most Read