Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కాగిత కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కృష్ణ జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్న కాగిత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని...

విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు – సిఎం జగన్

విద్యార్థుల గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించే వారు ఎవరూ ఉండరని, వారి భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది 'జగనన్న...

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కి తాత్కాలికంగా ఈవో బాధ్యతలు అప్పగింత

తాత్కాలిక ఈవో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ని ఇప్పటికే స్టేట్ కువైట్ కమాండ్ కంట్రోల్ చైర్మన్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో...

వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా 104 కాల్ సెంటర్ – సిఎం జగన్

104 కాల్‌ సెంటర్‌ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. నేడు మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా...

షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి పరీక్షలు: ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ముదుంగా నిర్ణయించిన ప్రకారం జూన్ 7వ తేదీ నుంచి నిర్వహిస్తామని, దీనికి అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాలని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం...

పేద ప్రజలకు 10కేజీల చొప్పున ఉచితంగా బియ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మే, జూన్‌ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం అందించనుంది. కేంద్రం ఇచ్చే 5 కేజీల...

అది నాది కాదు – జెడి లక్ష్మీనారాయణ

కోవిడ్ వైరస్ గురించి తాను మాట్లాడినట్లుగా ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో వుందని, కాని అది వాయిస్ తనది కాదని సిబి ఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు....

సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ ఎంపీ సబ్బం హరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు...

ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోన్న నేపథ్యంలో విజయవాడ దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గ గుడిలో రేపటి నుంచి ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది....

ఆంధ్ర నుంచి వచ్చేవారికీ ఈ-పాస్‌ తప్పనిసరి తమిళనాడు ప్రభుత్వం నిబంధనలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం సాయంత్రం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్‌ పొందాలని...

Most Read