Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రామతీర్థంలో ఉద్రిక్తత

Tension at Temple: విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ పునః నిర్మాణ పనులకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి...

ఎల్లుండి స్వగ్రామానికి జస్టిస్ రమణ

CJI to Native Place: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంటక రమణ ఎల్లుండి, డిసెంబర్ 24న తన స్వగ్రామంలో పర్యటించనున్నారు. కృష్ణా జిలా నందిగామ నియోజకవర్గం, వీరులపాడు మండలంలోని...

వారిని నిలదీయండి: సిఎం పిలుపు

Ask them on OTS-Jagan: నిరుపేదలకు వారు నివసిస్తున్న ఇంటిపై  సంపూర్ణ గృహ హక్కును కల్పిస్తుంటే కొన్ని శక్తులు జీర్ణించుకోలేక పోతున్నాయని రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘కేవలం నివాస హక్కు...

సిఎం కు నేతలు, అధికారుల శుభాకాంక్షలు

#HBDJagan రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిఎంవో అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నివాసంలో కేక్‌ కట్‌...

నేడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

OTS Scheme to launch: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు...

పెదగార్లపాడులో సిమెంట్ ప్లాంట్

Major Industry in AP: ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు కానుంది.  గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్‌...

కనీస మద్దతు ధర అందించాలి: సిఎం ఆదేశం

RBKs - MSP: రైతులందరికీ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కచ్చితంగా అందించిడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. పంటల కొనుగోళ్లలో, ఎంఎస్‌పీ లభించేలా చూడడంలో...

విమర్శలు పట్టించుకోము: భువనేశ్వరి

Bhuvaneswari on Assembly incident: ఆసెంబ్లీ వ్యాఖ్యల విషయంలో తానెంతో బాధపడ్డానని, దాని నుంచి బైటకు రావడానికి తనకు 10రోజులు సమయం పట్టిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...

రామతీర్థం ఆలయానికి ఎల్లుండి శంకుస్థాపన

Ramateertham Temple: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీకోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన జరగనుంది. బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే రూ.3 కోట్ల...

త్వరలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ: సురేష్

Gazette soon: ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించిన గత ప్రభుత్వం ఆ తర్వాత దానిపై...

Most Read