Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

భూ కబ్జాదారులూ ఖబడ్దార్: బాబు హెచ్చరిక

We Won't Spare: తాము అధికారంలోకి వచ్చాక భూ కబ్జాదారుల అంతు చూస్తామని టిడిపి అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ రౌడీయిజంతో పాలన సాగిస్తోందని, ఇలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపు...

టంగుటూరికి సిఎం నివాళి

Tributes:  ఆంధ్ర కేసరి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు  వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. "తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి...

దావోస్‌లో ఏపీ: ఇండస్ట్రియలైజేషన్‌ 4.0పై దృష్టి

WEF-Davos:  రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22 –26వరకూ జరగనున్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డితో...

రేపటినుంచే సిఎం విదేశీ పర్యటన

Davos Tour:  రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన రేపటినుంచి ప్రారంభం కానుంది.  రేపు ఉద‌యం 7.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేర‌తారు....

సిఎంను అబ్బుర పరచిన బెండిపూడి విద్యార్థులు

Wonderful moment: ఆంగ్లంలో అద్భుతంగా రాణిస్తోన్న కాకినాడ జిల్లా బెండిపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధినీ విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని  నేడు కలుసుకున్నారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా...

తుప్పు పట్టిన జాకీని లేపలేరు: కారుమూరి

Don't blame: రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా అక్కడి సిబ్బందే రైతులను దళారీల వద్దకు పంపుతున్నారంటూ వచ్చిన వార్తలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు...

ప్రజల కోసమే మా పోరాటం: బాబు

We will fight: తెలుగుజాతి ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని, ప్రజలకోసం పోరాటం చేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి...

పశువుల అంబులెన్సులు ప్రారంభం

Ambulances for Animals: గుమ్మం వద్దనే పశు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్సులను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం సమీపంలో జరిగిన...

బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం: రోజా

Irrelevant: 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం ను మున్సిపాలిటీ  కాదు కదా కనీసం రెవిన్యూ డివిజన్ కూడా చేయలేని చంద్రబాబునాయుడు కడపకు జగన్ ఏం చేశారని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని...

వైసీపీ ‘సామాజిక న్యాయం’ బస్సు యాత్ర

Bus Yatra: గడప గడపకు మన ప్రభుత్వం పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళుతున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఈ నెలాఖరున  బస్సు యాత్ర కూడా చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది....

Most Read