Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

జీవో 217పై దుష్ప్రచారం సరికాదు

GO 217: మత్స్యకారుల అభ్యున్నతి కోసమే జీవో 217 తీసుకువచ్చామని, దీనిపై దుష్ప్రచారం తగదని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు అన్నారు. వంద హెక్టార్ల కంటే ఎక్కువున్న 582 చెరువులకే జీవో వర్తిస్తుందని,...

ఇది నిరంకుశత్వం: నారా లోకేష్

We Support: అంగ‌న్‌వాడీ, ఆశావ‌ర్క‌ర్ల‌ ఉద్య‌మాన్ని అణ‌చివేయడం ప్రభుత్వ నిరంకుశ‌త్వానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కి ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు...

నెల్లూరుకు మేకపాటి భౌతికకాయం

Mekapati Last Rituals:  దివంగత మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరు లోని అయన స్వగృహానికి తరలించారు. నేటి ఉదయం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆర్మీ హెలికాప్టర్ ద్వారా నెల్లూరు...

‘జగనన్న తోడు’ వాయిదా

Postponed: రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో 22వ తేదీ మంగళవారం నాడు నిర్వహించతలపెట్టిన ‘జగనన్న తోడు’  కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ...

ఎల్లుండి మేకపాటి అంత్యక్రియలు 

CM paid tributes: దివంగత ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి అయన స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లిలో జరగనున్నాయి.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

వివాద రహితుడు, సౌమ్యుడు.. గౌతమ్ రెడ్డి

Shocking news: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంపై  అన్ని పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు....

మేకపాటి హఠాన్మరణంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

CM shocked: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి శ్రీ మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌  మోహన్ రెడ్డి తీవ్ర  దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలియగానే అయన కుటుంబ సభ్యులను...

మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత

Gowtham no more: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. అయన వయసు 49 సంవత్సరాలు. 1972 నవంబర్ 2న నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు....

అది భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్: మంత్రి

Cinema Event: నరసాపురంలో జరిగింది మత్స్యకార అభ్యున్నతి సభ కాదని, భీమ్లా నాయక్  ప్రీ రిలీజ్ ఈవెంట్ అని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార సంక్షేమ శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు...

మా ప్రభుత్వం రాగానే 217 జీవో రద్దు: పవన్

We are for fishermen: రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 217తో లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు, 2024లో ఏర్పడబోయే జనసేన ప్రభుత్వంలో ఈ...

Most Read