Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పోలాండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు

Special Team:  ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. దీనికోసం వెంటనే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగేరీ లకు ప్రభుత్వం...

కేబినేట్ భేటీ 7కు వాయిదా

Cabinet Meet: ఈనెల 3న జరగాల్సిన రాష్ట్ర కేబినేట్ సమావేశం 7వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఎల్లుండి గురువారం...

సిఎం జగన్ శివరాత్రి శుబాకాంక్షలు

CM wishes:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. “ప‌ర‌మేశ్వరుడిని అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో పూజించే అతిపెద్ద పండుగ మ‌హాశివ‌రాత్రి. ఈ ప‌ర‌మ...

ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

Srikalahasti: మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ ఆలయాల్లో తెల్లవారు జామునుంచే  శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.  ఫిబ్రవరి 24నుంచి...

గవర్నర్ తో సిఎం జగన్ భేటీ

Address the Assembly: రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలుసుకున్నారు. నేటి సాయంత్రం సతీమణి వైఎస్ భారతి తో కలిసి రాజ్ భవన్ కు...

ఓటీఎస్‌ లబ్ధిదారులకు మరింత మేలు

OTS : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం సంతోషకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓటిఎస్  ద్వారా...

విజయసాయికి కీలక బాధ్యతలు

Key role: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డిని పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్ ఛార్జ్ గా జాతీయ అధ్యక్షుడు,  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

కొత్త జిల్లాలకు చట్టబద్ధత లేదు: లోకేష్

Not Statuary : ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ స్పష్టం చేశారు. జనాభా లెక్కలు పూర్తయ్యే...

నేడు మూడో విడత ‘జగనన్న తోడు’

Jagananna Thodu: చిరు వ్యాపారులకు పది వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందించి వారికి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ మూడో విడత సాయాన్ని నేడు అందించనున్నారు. నిరుపేదలైన చిరు...

ఐఎన్‌ఎస్‌ యుద్ధనౌక విశాఖకు గర్వకారణం

INS Visakha:  విశాఖపట్నం పేరు మీద రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధనౌక భారతీయ యుద్ధనౌకల్లో గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇది భిన్నమైన...

Most Read