Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాబు సిఎం కావడం చారిత్రక అవసరం

Historical need: చంద్రబాబునాయుడు మళ్ళీ  రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని విజ్ఞప్తి చేశారు....

జస్టిస్ రమణకు గవర్నర్ తేనీటి విందు

CJI in Raj Bhawan:  రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ నేడు కూడా పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. ఉదయం నాగార్జున విశ్వ విద్యాలయంలో...

సదుం మండలంలో పెద్దిరెడ్డి పల్లెబాట

Peddireddy- Palle Bata: సదుం మండలంలో పల్లెబాట కార్యక్రమం మొదలైంది. పుంగనూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ...

ఓ హద్దు ఉండాలి : సోమిరెడ్డి

Movie ticket rates in AP: కక్ష సాధింపుకైనా ఓ హద్దు ఉండాలని టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు ద్వారా ఈ...

జస్టిస్ రమణకు ప్రభుత్వం తేనీటి విందు

CM Jagan met CJI: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఏర్పాటు చేసింది. ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన ఈ...

రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు: సోము

BJP Protest on Jagan Government: జగన్ పాలనలో వందల హిందూ ఆలయాలను కూల్చివేసినా ఇంతవరకూ ఒక్కరిపై కూడా కేసు పెట్టలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇది జగన్...

క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్

Jagan in X-mas Celebrations: మూడురోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు....

గ్రీన్ పేపర్ విడుదల చేయండి: యనమల

Green Paper: రాష్ట్రంలో అప్పులు ఏడు లక్షల కోట్ల రుపాయలకు చేరుకున్నాయని, ఆర్ధిక పరిస్థితి అధఃపాతాళానికి చేరుకుందని  మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మూల...

ఆదిత్య బిర్లా ద్వారా 2వేల ఉద్యోగాలు :సిఎం

CM Kadapa Tour: ఆదిత్య బిర్లా కంపెనీ తమ పెట్టుబడులకు పులివెందులను గమ్యంగా చేసుకున్నందుకు శ్రీకుమార మంగళం బిర్లా, ఆశీష్‌ బృందానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు....

ఐకమత్యంగా ఉండాలి: జస్టిస్ రమణ

Mother, Motherland, Mother tongue: కన్నతల్లి, జన్మభూమి స్వర్గంతో సమానమని నాడు వాల్మీకి మహర్షి శ్రీరాముడితో చెప్పించారని, దానికి తాను మాతృభాషను కూడా జోడిస్తానని భారత సుప్రీం కోర్టు ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి...

Most Read