Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రతిష్టాత్మకంగా ఇళ్ళ నిర్మాణం: జేసిలతో జగన్

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఇళ్ళ నిర్మిస్తున్నామని, ఇంత భారీ స్థాయిలో ఇళ్ళ నిర్మాణం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, దేశం మొత్తం మనవైపు చూస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

పెత్తందార్ల చేతుల్లో పేదల భూములు : పేర్ని నాని

అసైన్డ్‌ భూములను, సొసైటీ భూములను కొందరు అక్రమార్కులు తమ హస్తగతం చేసుకుంటున్నారని, వేలాది ఎకరాల భూములు పెత్తందార్ల చేతుల్లో ఉన్నాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య...

మన తపన ప్రజల్లోకి తీసుకెళ్ళండి : జగన్

CM Jagan asked Officials to get Awareness to Public on New Education Policy : నూతన విద్యావిధానంలో  ఏ ఒక్క స్కూల్‌ ను కూడా మూసివేయడం లేదని, ఒక్క ఉపాద్యాయుడ్ని...

వచ్చేనెలలో జిందాల్ ప్లాంట్ ప్రారంభం : బొత్స

గుంటూరు జిల్లాలో నెలకొల్పిన జిందాల్ పవర్ ప్లాంట్ ను వచ్చేనెలలో ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  జిందాల్  ప్లాంట్ పనులు 2016లో  ప్రారంభం అయ్యాయని, త ప్రభుత్వం...

అన్ని ESI ఆస్పత్రుల్లో ధన్వంతరి సేవలు : మంత్రి జయరాం

ధన్వంతరి యాప్ ఈ ఎస్ ఐ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతోందని కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం అన్నారు. గుణదల ESI డిస్పెన్సరీని సందర్శించిన మంత్రి కార్మికులను అడిగి వైద్యం అందుతున్న తీరుపై...

అతి త్వరలో విశాఖకు : విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధాని అతి త్వరలో విశాఖపట్టణానికి మారబోతోందని వైఎస్సార్ సిపి రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదని, దీనికి సంబందించిన సంకేతాలు...

రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ: సజ్జల

Sajjala Fire On Chandrababu Naidu For His Letter On Agricultural Issues : రైతులపై చంద్రబాబు కపట ప్రేమ కురిపిస్తూ, అబద్ధాలు, అసత్యాలతో లేఖలు రాస్తున్నారని ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల...

ఫ్యాక్షన్ కు ఎప్పుడో స్వస్తి పలికాను : కాటసాని

పెసరవాయి జంట హత్యల కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పాణ్యం శాసనసభ్యుడు, వైఎస్సార్సిపి నేత కాటసాని రామ్ భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లోనే దివంగత నేత వైఎస్సార్ సూచనలతో తాను...

నిర్ణయం తీసుకోలేదు : ఆదిమూలపు

పరీక్షల తేదీలపై ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలపై సరైన  సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. పరీక్షలపై సుప్రీం...

మూడో దశపై అప్రమత్తం : సిఎం సూచన

CM Jagan conducted review on Covid during Spandana with District Collectors : కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తుందో, రాదో కచ్చితంగా చెప్పలేమని, సన్నద్ధంగా ఉండడం అన్నది మాత్రమే మన చేతుల్లోని...

Most Read