Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి గుమ్మనూరు గుడ్ బై

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తన పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు ఎంపి పోటీ చేయడం తనకు ఇష్టం...

‘విజన్ విశాఖ’ సదస్సుకు హాజరు కానున్న సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి,...

వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం: చంద్రబాబు

వాలంటీర్ వ్యవస్థను తాము తొలగించబోమని కానీ వారు వైఎస్సార్ పార్టీ దొంగలుగా పనిచేయవద్దని, వాలంటీర్లలో కూడా తెలివైన వారు ఉన్నారని...వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మంచి భవిష్యత్తు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...

హూ కిల్డ్ కోడెల: బాబుకు అంబటి ప్రశ్న

మేదరమెట్లలో ఈనెల 10న జరగనున్న సిద్ధం బహిరంగ సభ తరువాత రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ పారిపోవడం ఖాయమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి సభల్లో...

నాయకులు చేరితే ప్రజలు ఓట్లేస్తారా?: కాకాణి

నాయకుల చేరికలతో టీడీపీ బలపడిందని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోటీ చేయటానికి కొంత మంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చని అంత మాత్రాన...

15 లక్షల మందితో మేదరమెట్ల సిద్ధం సభ: విజయసాయి

సిద్దం సభల తర్వాత తమ పార్టీ గ్రాఫ్ ఇంకా బాగా పెరుగుతోందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సభలకు వస్తున్న స్పందన చూసిన తరువాత తమ లక్ష్యం...

నోటిఫికేషన్ తర్వాత తిరుగుబాటు ఉధృతం: బాబు

ప్రజలు, సొంతపార్టీ నేతల తిరుగుబాటుతో వైఎస్ జగన్ కు భంగపాటు తప్పదని, నూటికి నూరుశాతం రాష్ట్రంలో రాబోయేది టిడిపి-జనసేన ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన...

కామెడీపై తగ్గిన కసరత్తు .. ‘చారి 111’

కథలో హాస్యం ఒక భాగమైనప్పుడు దానిని నడిపించడం కాస్త తేలికగానే ఉంటుంది. కానీ హాస్యాన్నే  ప్రధానంగా చేసుకుని కథను అల్లుకోవలసి వచ్చినప్పుడు అది చాలా కష్టమైనపనే అవుతుంది. ఎందుకంటే రెండున్నర గంటల పాటు...

యాక్షన్ పైనే ఫోకస్ పెట్టిన ‘ఆపరేషన్ వాలెంటైన్’

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' నిన్ననే థియేటర్లకు వచ్చింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వరుణ్ జోడీగా మానుషి చిల్లర్ నటించింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో...

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా విజయసాయి రెడ్డి!

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్ సభ బరిలో దిగనున్నారు. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి రేపు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపిగా పార్టీ చేయబోతున్న...

Most Read