Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

డెల్టా ప్లస్ పై ఆందోళన వద్దు : ఆళ్ల నాని

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని చెప్పారు. తిరుపతిలో ఒక డెల్టా కేసు నమోదైన విషయాన్ని ధ్రువీకరించిన...

అమరావతిపై ఒకే విధానం: సోము వీర్రాజు

రాజధాని అమరావతిలోనే ఉండాలనేది తమ పార్టీ విస్పష్ట అభిప్రాయమని,  దీనిలో రెండో ఆలోచనకు తావు లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు  తేల్చి చెప్పారు. రాజధాని అంశాన్ని వివాదం చేసింది టిడిపి,...

కేసియార్ తో చర్చలకు సిద్ధం : పేర్ని నాని

కృష్ణా నీటి వివాదంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ తో చర్చించేందుకు ఏపి సిఎం జగన్ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఉద్వేగాలు, భావోద్వేగాలు...

జడ్పీటీసీ పోరు : సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జులై 27న చేపడతామని వెల్లడించింది. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్...

సీఎస్ ను జైలుకు పంపుతాం: ఎన్జీటీ హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా,...

పది, ఇంటర్ పరీక్షలు రద్దు : సురేష్

2021 సంవత్సరానికి గాను 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 31 లోపు పరీక్షల ప్రక్రియ...

జగన్ ప్రజారంజక పాలన : కృష్ణయ్య

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య కొనియాడారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను...

పదేళ్లుగా చేస్తూనే ఉన్నారు : సజ్జల

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని,  గత పదేళ్లుగా ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వివిధ వ్యవస్థల ద్వారా జగన్...

సమాఖ్య స్పూర్తికి విరుద్ధం : మేకపాటి

కేంద్రం తీసుకొచ్చిన ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020లో కొన్ని అంశాలు సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మారిటైమ్ స్టేట్ డెవలప్ మెంట్...

సిఎంతో క్షత్రియ నేతల భేటి

క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు క్షత్రియ నేతలు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి...

Most Read