Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కోర్టుకీడుస్తాం : కొడాలి హెచ్చరిక

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా పిచ్చిరాతలు రాస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని, పరువునష్టం దావా వేసి కోర్టు బోనులో నిల్చోబెడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని...

ప్రీతి కుటుంబానికి న్యాయం : కృతికా

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రీతి సుగాలి తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా హామీ ఇచ్చారు. ఆదివారం కర్నూలు నగరంలోని...

సోనూసూద్ తో ఎమ్మార్పీఎస్ నేతల భేటి

ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ను వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండల ఎమ్మార్పీఎస్ నేతలు నరసింహులు, వర్ల వెంకటరమణ, రామ్మోహన్ లు కలిశారు. ఆదివారం వీరు ముంబైలోని సోనూ సూద్ నివాసానికి...

బ్రహంగారి పీఠాధిపతిగా వెంకటాద్రి

ఎట్టకేలకు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్య వివాదం కొలిక్కి వచ్చింది. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారి పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికి పీఠం దక్కింది. రెండు కుటుంబాల వారితో చర్చించాక ప్రత్యేకాధికారి...

ఆదిత్య నాధ్ దాస్ సర్వీస్ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సర్వీస్ ను కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం...

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

AP Education Minister Audimulapu Suresh Conducted Review On AP Salt Programme : రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ‘అభ్యసన పరివర్తన సహాయక పథకం’ (SALT) అనే సరికొత్త...

ఉపఎన్నిక కోసమే : విష్ణువర్ధన్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని ఏపి బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా క్యాబినెట్ సమావేశంలో సిఎం...

కత్తి మహేష్ కంటికి శస్త్ర చికిత్స!

ప్రముఖ రాజకీయ, సామాజిక, సినిమా విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై నేటి సాయంత్రం నెల్లూరు మెడికవర్ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేయనుంది. మహేష్ ప్రయాణిస్తున్న వాహనం ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా...

ఇకపై ‘నో’ ఇంటర్వ్యూ

ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 నుంచి అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ...

ప్రమాణాలు పాటించాలి : జగన్ సూచన

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఇచ్చే మందులన్నీ డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని స్పష్టం చేశారు. కోవిడ్‌...

Most Read