Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

దేశం గర్వపడేలా జగన్ పాలన: రోజా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశం గర్వపడేలా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. నవరత్నాలతో ప్రతి పేదవాని ఇంట వెలుగులు...

ఇదెక్కడి వాదన బాబూ: విజయసాయి ప్రశ్న

తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కార్యకర్తలుగా, వైఎస్సార్సీపీ వారు గుండాలుగా చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి  తప్పు బట్టారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీపై సోషల్ మీడియా...

వినాయకుడి పేరుతొ రాజకీయమా?: విష్ణు

వినాయక చవితి పందిళ్ళపై ఆంక్షలు విధిస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైఎస్సార్సీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. 2014-19 మధ్య ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షలు ...

మిలియన్ మార్చ్ సంగతి తెలియదు: బొత్స

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు...

సెక్యూరిటీ పెంపు కోసమే ఈ డ్రామా: పెద్దిరెడ్డి

కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  విమర్శించారు. 14 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా, మొత్తంగా దాదాపు 30ఏళ్ళపాటు...

సాఫ్ట్ స్కిల్స్ లో సరికొత్త అధ్యాయం: జగన్

రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ అందిస్తున్నామని, విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను భూతద్దంలో పెట్టి మరీ చూసి వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

అన్నా క్యాంటిన్ల పై ఎందుకు కోపం? బాబు ప్రశ్న

తమిళనాడులో జయలలిత చనిపోయినా ఆమె ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటిన్లు నడుపుతున్నారని, కానీ ఇక్కడ అన్నా క్యాంటిన్లపై జగన్ కు ఎందుకంత కోపమని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న...

ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం: సిఎం జగన్

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటే కాస్త రేటు ఎక్కువైనా గుడ్డలతో తయారుచేసినవే  పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్...

మా జోలికి వస్తే తాట తీస్తాం:  రామానాయుడు

తెలుగుదేశం పార్టీ ఎవరిమీదా ముందుగా కర్ర ఎత్తబోదని, ఎవరైనా తమ మీద దాడి చేస్తే వారి తాటతీసేంత వరకూ వదలబోమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.  ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఎన్ని కేసులకైనా,   జైలుకు...

చంద్రబాబు కొత్త పార్టీ: కొడాలి సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు త్వరలో కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ సారధ్య బాధ్యతలు త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటారని, ఆ తర్వాత...

Most Read