Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

దారి మళ్లింపు రాజ్యంగ విరుద్ధం: లోకేష్

Lokesh Letter: రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాకానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, లైటింగ్ తదితర...

ఆ ప్రసక్తే లేదు: మంత్రి సురేష్

It is not true: Suresh  విశ్వవిద్యాలయాల నిధుల జోలికి తమ ప్రభుత్వం ఎప్పుడూ వెళ్లలేదని, ఇకమీదట కూడా వెళ్లబోదని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే...

ఇళ్ళ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Housing scheme to resume: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కొనసాగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ళ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ సింగిల్...

నేడు మూడో విడత విద్యా దీవెన

Jagananna Vidya Deevena: ఈ విద్యా సంవత్సరం మూడో విడత ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు...

సిఎం నివాసం వద్ద గోశాల

CM in Gaushala: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాడేపల్లిలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించారు. ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి,...

మీడియా ముసుగులో గంజాయి రవాణ

Cannabis Smuggling With Media Sticker : రంపచోడవరం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న 45 కేజీల గంజాయిని, ఐదుగురు వ్యక్తులను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం...

వ్యాక్సినేషన్‌ మరింత ఉద్ధృతం

Vaccination‌ More Excerpt : వ్యాక్సినేషన్‌ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి  వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ఎంత...

బిజెపి కోర్ కమిటీ ఏర్పాటు

BJP Core Committee: భారతీయ జనతాపార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కోర్ కమిటీని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక...

పునరావాస చర్యలపై సిఎం సమీక్ష

 Relief Programs In Flood Affected Areas : వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతోఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న...

శేషాద్రి మృతి పట్ల సిఎం దిగ్భ్రాంతి

తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి  హఠాన్మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తూ వస్తున్న...

Most Read