Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అభద్రతా భావంలో సిఎం: చంద్రబాబు

సిఎం జగన్ నర్సాపురం పర్యటనలో నల్ల దుస్తులు, చున్నీలు ధరించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంతి అభద్రతా భావంలో ఉన్నారని...

Gudivada : ఎవరైనా నేను రెడీ: కొడాలి

గుడివాడలో ఎవరు పోటీ చేసినా తనకు నష్టం లేదని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. గెలుపోటములు నిర్ణయించేది  ప్రజలేనని... చంద్రబాబు, లోకేష్ తో సహా ఎవరు పోటీ చేసినా  వైసీపీ...

Kharma-Counter: అధికార భగ్న ప్రేమికుడు బాబు: జగన్  

Jagan at Narsapuram: గతంలో బాబు చేసిన పాలన వల్లే  రాష్ట్ర ప్రజలంతా ఇదేం ఖర్మరా బాబూ అనుకొని గత ఎన్నికల్లో సొంత పుత్రుడిని, దత్తపుత్రుడిని అన్ని చోట్లా ఓడగొట్టి బై బై...

Karumuri: ధాన్యం సేకరణలో మిల్లర్ల జోక్యం తగదు: కారుమూరి

Warning to Millers: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతుల నుంచి ఎట్టి...

YS Jagan: నరసాపురంలో సిఎం టూర్

Fisheries Day: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం, నవంబర్ 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు.  పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కొన్ని కొత్త పనులకు శంకుస్ధాపనలు...

Infinity Vizag: విశాఖలో ఐటి సదస్సు

IT Conclave: వచ్చే ఏడాది జనవరి 20, 21వ తేదీల్లో విశాఖ నగరంలో ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో అతిపెద్ద ఐటీ సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, వెబ్ సైట్ ను రాష్ట్ర...

Babu-Language: ప్రజలపై ఎదురుదాడి చేస్తారా?: సజ్జల

Kurnool Comments: ప్రజల మన్ననలు పొందాలంటే వివిధ అంశాలపై తమ వైఖరి ఏమితో స్పష్టంగా చెప్పాలని, కానీ చంద్రబాబు మాత్రం బూతులతో ప్రజలపై దాడి చేయడం దారుణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా...

Gummanuru Jayaram: నాపై ఆరోపణలు నిరూపిస్తారా?

Challenge: ఒక ఆరునెలలు సిఎం జగన్ తమను వదిలిపెడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి ఉండేవాళ్లమని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.  కర్నూలు జిల్లా పర్యటనలో బాబు...

అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదంపై సిఎం ఆరా

పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.  వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని,  క్షతగాత్రులకు మంచి...

తెలుగుదేశం పార్టీ ‘ఇదేం ఖర్మ’

రాష్ట్ర ప్రభుత్వంపై ‘బాదుడే బాదుడు’ పేరుతో ఆందోళనా కార్యక్రమం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ తాజాగా  మరో నిరసనకు రూపకల్పన చేసింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రచ్చబండ తరహా...

Most Read