Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సామాజిక న్యాయ భావన అర్ధం చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ బదిలీపై ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా వెళుతున్నజస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో నేడు  ఘనంగా వీడ్కోలు పలికారు.  ఈ సందర్భంగా జస్టిస్...

మహిళలకు అలంబనగా జగన్: ధర్మాన

ఎక్కడ మహిళలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువుంటారన్న సత్యాన్ని నమ్మిన నాయకునిగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మహిళా ప్రగతికి ఆలంబనగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం సారవకోట...

టిడిపి కోవర్టుల వల్లే: పెద్దిరెడ్డి

టిడిపి ఎంపీలు కోవర్టులుగా మారి బిజెపిలో చేరారని, వారి ఆధ్వర్యంలోనే బద్వేల్ ఉపఎన్నికలో బిజెపి పోటీ చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.  బద్వేలు మున్సిపాలిటీ...

అప్పీల్ కు వెళతాం: బొత్స

ఇళ్ల స్థ‌లాల పంపిణీపై రాష్ట్ర హైకోర్టు తీర్పు దురదృష్టకరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం సూచించిన మేర‌కే నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నామని తెలిపారు.  విజయనగరంలో అయన...

ముందుచూపు లేక విద్యుత్ సంక్షోభం :కేశవ్

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిని కోలుకోలేని దెబ్బతీసిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు విద్యుత్ రంగాన్ని కూడా సంక్షోభంలోకి నెడుతోందని తెలుగుదేశం ఎమ్మెల్యే, పిఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్...

శ్రీ గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం

దేవీ నవరాత్రులలో భాగంగా నేడు అక్టోబర్ 9న శనివారం మూడోరోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా.. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన...

ఆర్బీకేలపై దుష్ప్రచారం తగదు: సిఎం జగన్

రైతు భరోసా కేంద్రాలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్,  ఫీడ్,  ఎరువులు రైతులకు అందుబాటులోకి...

ట్రూ అప్‌ ఛార్జీల వసూలు నిలిపివేత

విద్యుత్ చార్జీల విషయంలో వినియోగదారులకు జగన్ ప్రభుత్వం ఊరట కలిగించింది. ట్రూ అప్‌ ఛార్జీలకు సంబంధించిన ఆదేశాలు రద్దు చేసింది. గతంలో వీటి వసూలుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఏపీఈఆర్‌సీ వెనక్కి...

జగన్ పాలనాదక్షతకు నిదర్శనం: బొత్స

ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది సిఎం జగన్ ఆలోచన అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులపై గత ప్రభుత్వం అప్పుల...

అప్పులు ఏమైపోతున్నాయి? : పవన్

రాష్ట్ర ప్రభుత్వ నెలవారీ ఆదాయంలో పెరుగుదల ఉన్నా జీత భ్యతాలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంలో అర్ధం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయం, తెస్తున్న...

Most Read