నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకి ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతం వున్నా వై కేటగిరీ సెక్యూరిటీ కొనసాగించాలని ఆదేశించింది....
జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుంచి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారని ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు విమర్శించారు. వైసిపి ఎంపి మీద ప్రతిపక్ష...
బెయిల్ ఇవ్వాలంటూ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నిన్న ఎంపిని ఏపి సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రాధమిక విచారణ, అసలైన...
Oxygen shortage at Tirupathi SVIMS :
తిరుపతి స్విమ్స్ కు సరఫరా అయ్యే ఆక్సిజన్ కోటాలో కోత పడనుంది. 15 ఏళ్ళుగా తమిళనాడుకు చెందిన ఎయిర్ వాటర్ కంపెనీ స్విమ్స్ కు ఆక్సిజన్...
నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజును ఏపి సిఐడి అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని రఘురామ కృష్ణంరాజు నివాసానికి...
ఆంధ్ర ప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్సు లను మానవతా దృక్పధంతో అనుమతించాలని ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్య సదుపాయాలు ఎక్కువగా వున్న నగరాలకు...
ప్రకృతి వ్యవసాయంలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళా రైతు వన్నూరమ్మ దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి-2021 - 22 పథకం కింద నిధులు...
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తుందని సమాచారం. ఇప్పటికే పలు...
రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా నుంచి బయటపడి, ప్రతి...