Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వాలంటీర్లపై బొజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు

వాలంటీర్లపై శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి  బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటికి పార్టీతో సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు....

కుప్పంలో లక్ష మెజార్టీ లక్ష్యం: బాబు సూచన

రాష్ట్రంలో గాడితప్పిన పాలనను సరిచేయాల్సిన అవసరం ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు సిఎం పదవి కొత్త కాదని,...

BJP Candidates: రాజమండ్రి నుంచి పురందేశ్వరి, రాజంపేట బరిలో కిరణ్ కుమార్ రెడ్డి

పొత్తులో భాగంగా పోటీచేస్తోన్న ఆరు  లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్ధులను భారతీయ జనతా పార్టీ కొద్దిసేపటిక్రితం  ప్రకటించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత; అనకాపల్లి- సీఎం రమేష్; నర్సాపూర్- భూపతిరాజు శ్రీనివాసవర్మ; రాజమండ్రి-దగ్గుబాటి...

BJP AP: రఘురామకు భంగపాటు: బిజెపి టికెట్ నిరాకరణ

వైసీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణమరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు పార్టీల కూటమిలో నర్సాపూర్ సీటు ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరఫున బరిలో ఉంటానంటూ డాంబికాలు...

బిజెపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ – డబుల్ ధమాకా

వైఎస్సార్సీపీ నేత, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన తిరుపతి లోక్ సభ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. అయితే ఆయన కుమారుడు రోషన్ కు...

యుద్ధం గెలిచి తీరాల్సిందే: బాబు హితబోధ

ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించిందని.. ఇప్పుడు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా తో కూడా సంబంధాలు పెట్టుకున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ను డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా...

BJP Andhra Pradesh: వలస నేతలకే ఎంపి సీట్లు!

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారైంది.  గత ఎన్నికల్లో రాష్ట్రంలో  ఒంటరిగా పోటీ చేసి కుదేలైంది. దేశం మొత్తం మోడీ హవా కొనసాగినా ఏపీలో మాత్రం ఒక్క అసెంబ్లీ,...

ఇంగిత జ్ఞానం లేకుండా బాబు ఆరోపణలు: సజ్జల ఫైర్

విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంలో టిడిపి, బిజెపి నేతల పాత్ర ఉందని  వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సదరు కంపెనీతో పురందేశ్వరి బంధువులకు సంబంధం ఉన్నట్లు...

దేవినేని ఉమాకు నిరాశ – సోమిరెడ్డికి ఓకే : టిడిపి మూడో జాబితా

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్ నిరాకరించారు. ఇటీవలే టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు మైలవరం టికెట్ కేటాయించారు. 11...

విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. విశాఖ సముద్ర తీరప్రాంతంలో 25 వేల కిలోల డ్రగ్స్ ను సిబిఐ అధికారులు సీజ్ చేశారు. ఈ కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖకు...

Most Read