Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పరిపాలనా సౌలభ్యం కోసమే: గవర్నర్

Administrative Reforms: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. పరిపాలనా సౌలభ్యంకోసమే కొత్త  జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పారంభించామన్నారు. ఉగాది...

ప్రకాశంలోనే రామయపట్నం పోర్టు: మాగుంట

New Districts: ఏపీలో 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలు చేయాలనుకోవటం రాష్ట్రానికి శుభపరిణామమని  వైఎస్సార్సీపీ నేత, ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. చిన్న జిల్లాలలో త్వరితగతిన అభివృద్ధి...

క్యాంపు ఆఫీస్ లో రిపబ్లిక్ డే వేడుకలు

Republic Day:  తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి  అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు...

కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం

New Districts: జిల్లాల పునర్ విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కెబినెట్ ఆమోద ముద్ర వేసింది.  ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్నారు. ఆన్...

ఓటు హక్కు మనదరి బాధ్యత: గవర్నర్

National voters Day: దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఓటరుగా నమోదు ప్రక్రియలో యువత క్రియాశీలపాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు నిచ్చారు. మంగళవారం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని...

గరికపాటికి పద్మశ్రీ

Padma Awards: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కు పద్మశ్రీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం నేడు పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది. వీటిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ...

మహిళా సాధికారత కోసమే: సిఎం జగన్

Women Empowerment: అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని... ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళల సాధికారత, స్వావలంబన కోసమే ‘ వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

చరిత్రలో ఇలాంటి పీఆర్సీ లేదు: సోము

Never in History: పీఆర్సీ పేరుతో జీతాలు తగ్గించిన చరిత్రలో లేదని, రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను రోడ్ల మీదకు తీసుకువచ్చిన సందర్భం కూడా గత ప్రభుత్వాల హయాంలో...

అర్ధం చేసుకోండి: చీఫ్ విప్ సూచన

Try to understand: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగులు ఆర్ధం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచన చేశారు కాబట్టే సిఎం...

మర్డర్ చేస్తా అంటే ఊరుకుంటారా? కొడాలి

Be careful: బుద్దా వెంకన్న అరెస్టుపై మంత్రి కొడాలి స్పందించారు. వెంకన్న ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదన్నారు. మంత్రిని మర్డర్ చేస్తా....

Most Read