Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

యాత్ర షెడ్యూల్ లో మార్పు లేదు: తలశిల రఘురాం

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఈనెల 24 వరకూ కొనసాగుతుందని, దీనిలో ఎలాంటి మార్పూ లేదని ఎమ్మెల్సీ, జగన్ పర్యటనల సమన్వయ కర్త తలశిల...

దాడి ఘటనపై విచారణ చేయించండి: ఈసీకి వైసీపీ వినతి

ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై నిన్న బస్సుయాత్ర సందర్భంగా విజయవాడలో జరిగిన దాడి వెనక కుట్ర కోణం ఉందని పార్టీ రాష్ర్ట ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్...

నిన్న జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే: సజ్జల

సిఎం జగన్ పై జరిగింది కోల్డ్‌బ్లడెడ్‌ ప్రీ ప్లాన్డ్‌ ఎటాక్  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  ఆయన ధాటికి ధీటుగా నిలువలేక చేసిన పిరికిపంద చర్య అని అభివర్ణించిన...

ఇది కోడి కత్తి డ్రామా 2 : టిడిపి సోషల్ మీడియా ప్రచారం

నిన్న రాత్రి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని తెలుగుదేశం పార్టీ కోడి కత్తి డ్రామా 2 అంటూ పేర్కొంటోంది. గత ఎన్నికల సమయంలో కూడా...

జగన్ పై రాయి విసిరిన దుండగుడు – ఎడమ కంటిపై గాయం

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రపై ఓ  దుండగుడు రాయి విసిరాడు. ఆ రాయి నేరుగా జగన్ ఎడమ కంటిపై తాకడంతో గాయమైంది.   నగరంలోని...

జగన్ బస్సు యాత్రలో అనుకోని అతిథి

శనివారం గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్ ..ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టారు. దుర్గమ్మ వారిది మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర అడుగుపెట్టింది. సీఎం జగన్‌కు జిల్లా వైసీపీ...

ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి జగన్ యాత్ర – వారధిపై ఘన స్వాగతం

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. నేటి ఉదయం గుంటూరు జిల్లాలో మొదలు కాగా, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో...

బిసిల సీట్లలో తండ్రీ కొడుకుల పోటీ: జగన్

గతంలో ఎన్నడూ లేనంతగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు  కేటాయించిన ఘనత తమకే దక్కుతుందని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్తం చేశారు. మొత్తం 200...

చెప్పుకోవడానికి ఏమీ లేకే వ్యక్తిగత విమర్శలు: పెద్దిరెడ్డి

గతంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కూడా సిఎం జగన్ పై అనుచిత విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి...

కూటమి భేటీ; సీట్ల మార్పుపై చర్చ!

ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో బిజెపి-టిడిపి-జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం మొదలైంది. బాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి,...

Most Read