Tuesday, September 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

విలీనం ఆగింది, వచ్చే ఏడాది అవుతుంది: బాలినేని

వైఎస్సార్సీపీ త్వరలో కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ మంత్రి బానినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల అడ్డుపడకపోయిఉంటే ఈ పాటికే విలీన ప్రక్రియ...

ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

ముంబై నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి...

విశాఖ స్టీల్ పై కేంద్రం కీలక భేటీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశం కంటే ముందే పలు కీలక చర్యలు చేపట్టింది.  విశాఖ స్టీల్‌ సీఎండీగా ఉన్న...

ఏపీలో పలు జిల్లాలకు మళ్ళీ రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయని.... ఒడిశాలోని పూరి తీరానికి 50 కి.మీ. దూరంలో గంటకు 10...

యుద్ధప్రాతిపదికన బుడమేరు గండి పూడ్చివేత

ఇటీవలి వరదలకు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు గండి పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కులకు సీపేజ్ లీకేజ్ తగ్గినట్లు అధికారులు...

బిజెపి వ్యూహకర్త ఇకపై వైసీపీకి…..

వైఎస్సార్సీపీకి ఓ సరికొత్త సలహాదారుడు వచ్చాడు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి, మహబూబ్ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి వారి విజయంలో కీలక పాత్ర పోషించిన ఆళ్ల మోహన్...

రైతులను ఆదుకుంటాం: శివరాజ్ సింగ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు రెండోరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో పంటనష్టం పరిశీలించిన అనంతరం రైతులతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించారు....

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన

విజయవాడ నగరంలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను  కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర...

లైంగిక ఆరోపణలు: కోనేటి ఆదిమూలంపై టిడిపి వేటు

సత్యేవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తన నియోజకవర్గానికే చెందిన టిడిపి మహిళా నేతను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఆదిమూలం ఎదుర్కొంటున్నారు. బాధిత మహిళ నేడు హైదరాబాద్...

నడకదారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు శుభవార్త చెప్పింది. ఇకనుంచి రోజూ 10 వేల టికెట్లు నడకదారి భక్తులకు జారీ చేయాలని టీటీడీ అధికారులు...

Most Read