Tuesday, March 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి: జగన్ సూచన

ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ...

‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ ప్రచారం

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. తొలిదశలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. 'మేమంతా సిద్ధం' పేరుతో జరగనున్న  ఈ పర్యటన ఈనెల 26 లేదా...

ఇది ఐదో సిద్ధం సభ: చిలకలూరిపేట సభపై పేర్ని

చంద్రబాబుకు ఐదేళ్ళ క్రితం ఉగ్రవాదిగా కనిపించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు విశ్వగురుగా కనిపించడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి పేర్నినాని విస్మయం వ్యక్తం చేశారు. ఈ సభలో మోడీపై చంద్రబాబు భజన...

వ్యతిరేక ఓటు చీల్చేందుకు జగన్ పన్నాగం: మోడీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ... కాంగ్రెస్ పార్టీలు చూడడానికి వేర్వేరుగా పనిచేస్తున్నా. రెండు పార్టీలకూ ఒకే కుటుంబంలోని వ్యక్తులు సారధ్యం వహిస్తున్నారని... రెండూ ఒకే ఒరలో ఉన్న రెండు ఖడ్గాలు అని...

షర్మిలమ్మకు అండగా ఉంటా

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 5 ఎంపి, 25 ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తే విభజన హామీలు సాధించి చూపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  బీజేపీ అంటే...

ఏపీ ఎన్నికలు: నాలుగో దశ పోలింగ్ తో అభ్యర్ధులపై భారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదలైంది. లోక్ సభ తో పాటు జరుగుతోన్న ఈ  ఎన్నికల్లో నాలుగో విడతలో మే 13 న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఈ మధ్యాహ్నం నుంచే...

వైఎస్సార్సీపీ అభ్యర్ధుల జాబితా

సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో కూడా చేసి చూపించగలిగామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క అనకాపల్లి లోక్ సభకు...

వలస నేతలతో పార్టీకి నష్టం : నడ్డాకు బిజెపి నేతల లేఖ

బిజెపిలో ఉన్న తెలుగుదేశం అనుకూల నేతలతో పార్టీకి నష్టం జరుగుతోందని రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ...

ఏపీపీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ: చంద్రబాబు

ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ నేతలు  సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. గతంలో ఒక్క స్కామ్ చేస్తేనే పార్టీలు మూతపడేవని,...

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ

కాపు ఉద్యమనేత, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి చేరుకున్న ముద్రగడ, ఆయన అనుచరులను వైసీపీ ఎంపి పెద్దిరెడ్డి...

Most Read