Monday, May 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి: పెద్దిరెడ్డి

తెలుగుదేశం పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తాము కూడా వీధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. తమ కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు...

నాకు పోస్టింగ్ ఇప్పించండి: ఈసీకి ఏబీ వినతి

గత వారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు పోస్టింగ్ ఇప్పించాలని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ...

వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు.. వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు...

పల్నాడు ఎస్పీగా మలికా గార్గ్, అనతపురంకు గౌతమి శాలి

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు నూతన ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, ఆ తరువాత  ఈ...

మాది కాన్ఫిడెన్స్… ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు: సజ్జల

విజయంపై తాము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం చూసిన తర్వాత అది యాంటీ ఇన్ కంబెన్సీ అనుకోవడానికి వీలులేదని,  జగన్...

పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు: ఈసీ నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ రోజుతో పాటు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లను...

జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం : బొత్స

తన రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను, ఎన్నో ఎన్నికలను చూశానని కానీ ఐదేళ్ళ పాలన నచ్చితేనే తనకు ఓటు వేయమని చెప్పిన జగన్ లాంటి వారు ఏ ఒక్కరూ లేరని రాష్ట్ర మంత్రి...

కొల్హాపూర్, షిర్డీ దేవాలయాలకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి మహారాష్ట్రలో పర్యటించి ప్రసిద్ద పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తొలుత  కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం షిర్డీ చేరుకొని...

గత ఎన్నికలకు మించి సాధిస్తాం: జగన్ ధీమా

రాష్ట్రంలో మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల ఫలితాలకు మించి సీట్లు సాధించ బోతున్నామని  స్పష్టం చేశారు. రేపటి...

ఫలితాల తర్వాతే ‘మహానాడు’పై నిర్ణయం

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతియేటా మే 27, 28 తేదీల్లో నిర్వహించే 'మహానాడు' కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ సాధారణ ఎన్నికల పోలింగ్...

Most Read