గతంలో దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఆరోపించారు. ఉత్తర, దక్షిణ భారత దేశాలు అంటూ విభజన సృష్టించడానికి విపక్షాలు...
ఆస్తులను కాపాడుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన్ను ప్రజలే హైదరాబాద్ కు తరిమేస్తారని రాజంపేట వైసీపీ ఎంపి అభ్యర్ధి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హెచ్చరించారు. తాము...
ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ కీ బాత్ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం...
ఇక్కడ తుప్పుబట్టిన సైకిల్ ను రిపేర్ చేసేందుకు ఢిల్లీ నుంచి మెకానిక్ లు వచ్చారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ సైకిల్ కు హ్యాండిల్,...
పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్...
కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఏపీలో అభివృద్ధి గాడిలో పడుతుందని, ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏపీ యువతలో ఎంతో సామర్ధ్యం ఉందని,...
ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తన కింది అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే...
రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుగా ఓడించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ధర్మవరంలో...
ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి లాంటిదని, అవినీతి కోసమే జగన్ ప్రభుత్వం ఈ...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఐవీఆర్ఎస్ ద్వారా పోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని ప్రజలకు చెబుతున్నారని.. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అంటూ...