Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పీకే భాష అభ్యంతరకరం : బొత్స

ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు తాళం కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చని.. కానీ మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. బీహార్ ను పాలిస్తానంటూ బయల్దేరిన ఆయనకు అక్కడి ప్రజలు ఏం...

మోసం చేయడం బాబుకు అలవాటే: సిఎం జగన్

వచ్చే ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబును నమ్మితే పులినోట్లో తల బెట్టడమేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సూపర్ 6 పేరిట చంద్రబాబు హామీలు ఇస్తున్నారని,  కానీ ఇవి...

చంద్రబాబుది ఎప్పుడూ అడ్డదారే: సిఎం జగన్

ఇవి జగన్‌ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని, పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో...

జగన్ పాలనతో యువత జీవితాలు రివర్స్: చంద్రబాబు

ఎందరో గొప్ప నేతలు పుట్టిన గడ్డ కృష్ణాజిల్లా అని... ఇలాంటి గడ్డపై ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయని... అధికారం అంటే బూతులుగా మార్చారని, బూతులు తిట్టిన వారికే పదవులు ప్రమోషన్లు ఇచ్చారని తెలుగుదేశం...

మేం రాగానే ముందు చెత్త పన్ను రద్దు చేస్తాం: పవన్

అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడూ వింటూ ఉండేవాళ్లమని కొన్నాళ్ళుగా అనకాపల్లి కోడిగుడ్డుకు ఫేమస్ అయ్యిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి చమత్కరించారు. అనకాపల్లి ఒక డిప్యూటీ...

మైనార్టీలకు అన్యాయం జరగనివ్వం: చంద్రబాబు

తాము అధికారంలోకి రాగానే ఇసుకాసురులను జైల్లో పెట్టి ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామన్నారు. తమ...

గత ఎన్నికలకంటే ఘోరంగా టిడిపి ఓటమి: సజ్జల

ఏపీలో విపక్షాల కూటమి ఓ విఫలయత్నంగా మిగిలిపోతుందని, పేరుకే దానిలో మూడు పార్టీలు ఉన్నా బిజెపి, జనసేనల తరఫున ఎక్కువమంది టిడిపి సూచించిన వారే అభ్యర్ధులుగా ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల...

శనివారం కావలిలో ‘మేమంతా సిద్ధం’ సభ

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిన్న శుక్రవారం యాత్రకు...

తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామ: ఉండి నుంచి పోటీ!

వైఎస్సార్సీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన లాంఛనంగా పార్టీ కండువా కప్పుకున్నారు. 2019...

అభ్యర్ధుల ఎంపికలోనూ తడబడ్డ జనసేనాని

జనసేన అభ్యర్ధుల ఎంపిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే, 2 ఎంపి సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ మొత్తం సీట్లకు అభ్యర్ధుల ప్రకటన పూర్తి చేసింది.  అయితే...

Most Read