Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కూటమి గెలుపు ఎవరూ ఆపలేరు: చంద్రబాబు ధీమా

గత ఎన్నికల్లో వివేకా హత్య కేసు, కోడి కత్తి డ్రామాలు ఆడిన వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాకు తెరతీశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తమ మీద...

మాకూ బూతులు వచ్చు – బాబుపై సీదిరి ఆగ్రహం

ఉత్తరాంధ్ర సృజల స్రవంతి... దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రిక అని, పోలవరం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తీసుకురావాలని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ...

శిరోముండనం కేసులో త్రిమూర్తులుకి శిక్ష

శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును నిందితుడిగా నిర్ధారిస్తూ విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు 18 నెలల జైలు శిక్ష తో పాటు రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించింది. మరో...

జనసేనకు హైకోర్టులో ఊరట

⁠జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న...

తాటాకు చప్పుళ్ళకు బెదరను : సిఎం జగన్

తనపై ఓ రాయి విసిరినంత మాత్రాన  జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందార్ల ఓటమిని... మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ అపపలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి...

గులకరాయిపై డ్రామాలు : రాజాం సభలో చంద్రబాబు

తమ సభలకు ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తుంటే... జగన్ సభలకు కూలీ ఇచ్చి తీసుకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్కో సభకు 20 కోట్ల రూపాయలు ఖర్చు...

జగన్ పై దాడి : నిందితుడి సమాచారం అందిస్తే బహుమతి

సిఎం జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడి సమాచారం తెలియజేస్తే రెండు లక్షల నగదు బహుమతి అందజేస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు దోహదం చేసే కచ్చితమైన సమాచారం...

జగన్ పై దాడి నాటకం: గోరంట్ల వ్యాఖ్యలు

ప్రతి ఎన్నికలకు ముందు ఏదో ఒక డ్రామా ఆడటం జగన్ కు అలవాటేనని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. జగన్ డ్రామాలు ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయాయని... సానుభూతి...

గన్నవరంలో జగన్ కు జన నీరాజనం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం రోడ్ షో కు కృష్ణా జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. మొన్న రాయి దాడిలో గాయపడిన ఈ యాత్రకు నిన్న విరామం ఇచ్చారు. నేడు...

యాత్ర షెడ్యూల్ లో మార్పు లేదు: తలశిల రఘురాం

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఈనెల 24 వరకూ కొనసాగుతుందని, దీనిలో ఎలాంటి మార్పూ లేదని ఎమ్మెల్సీ, జగన్ పర్యటనల సమన్వయ కర్త తలశిల...

Most Read