Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కొలువు తీరిన కొత్త మంత్రివర్గం

Cabinet took oath: రాష్ట్ర  నూతన మంత్రివర్గం పదవీ ప్రమాణ స్వీకారం చేసింది.   అమరావతి వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో జరిగిన  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణం...

జ్యోతిరావు పూలేకు సిఎం నివాళులు

CM Tributes: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి సిఎం పుష్పాంజలి ఘంటించారు. ...

ఇది సామాజిక కేబినెట్: సజ్జల

Social Justice: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తోందని, ఈ సారి కేబినెట్లో 68 శాతం మంది ఈ వర్గాల వారికి చోటు కల్పించామని ప్రభుత్వ...

అంబటి రాంబాబు, రోజాలకు చోటు

New List: రాష్ట్ర మంత్రి వర్గంలో అంబటి రాంబాబు, ఆర్కే రోజాలకు చోటు దక్కింది.  నేటి ఉదయం నుంచి బైటకు వచ్చిన జాబితాలో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కొడాలి...

రాజీనామాలకు ఆమోదం; రాత్రికి కొత్త జాబితా

Not yet:  మంత్రివర్గం కూర్పు ఇంకా పూర్తి కాలేదని, కసరత్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సిఎం జగన్ తో సమావేశం ముగిసిన తరువాత సజ్జల మీడియాతో మాట్లాడుతూ...

ధర్మాన, కాకాణిలకు చోటు: బాలినేనికి నో?

New Cabinet: సీనియర్ రాజకీయ నేత ధర్మాన ప్రసాదరావుకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన స్పీకర్ తమ్మినేని సీతారాం కు చుక్కెదురైంది....

సిఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Srirama Navami Wishes: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో, రెండు తెలుగు...

బీసీలకు మరింత ప్రాధాన్యం : సజ్జల వెల్లడి

Preference to BCs: నూతన మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని, జాబితా రేపు మధ్యాహ్నానికి  ఖరారవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మంత్రివర్గకూర్పుపై సిఎం జగన్ తో సమావేశం...

జగన్ తో ముఖ్యనేతల భేటి-కేబినెట్ కు తుదిరూపం

New Cabinet: రాష్ట్ర నూతన మంత్రివర్గం పదవీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో జాబితాకు తుదిరూపు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నిమగ్నమయ్యారు. మంత్రి వర్గాన్ని ప్రక్షాళన...

సిఎం భాష అభ్యంతరకరం: పయ్యావుల

Language Problem:  ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదికలతో తన ప్రభుత్వ పతనం ప్రారంభమైందని సిఎం జగన్ కు అర్ధమైందని, అందుకే అయన ఇలాంటి భాషను ఉపయోగిస్తున్నారని పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్...

Most Read